అన్వేషించండి

Botsa Satyanarayana On Three Capitals: మూడు రాజధానులే మా విధానం, అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టే అంశం పరిశీలన : మంత్రి బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana On Three Capitals: వికేంద్రీకరణే వైసీపీ ప్రభుత్వం విధానమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కొత్త జిల్లాలపై వినతులను కమిటీ పరిశీలిస్తుందన్నారు.

Botsa Satyanaraya On Three Capitals: 'ఒకటికి పది సార్లు చెబుతున్నాం. మేం మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం' అని మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) అన్నారు. విజయనగరం(Vizianagaram)లో పర్యటిస్తు్న్న ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడు రాజధానుల ఏర్పాటు కోర్టు ధిక్కరణ అవుతుందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు(Yanamala Ramakrishnudu) ఆరోపణలపై మంత్రి స్పందించారు. టీడీపీ నేతల వ్యాఖ్యలు వైసీపీకి ప్రామాణికం కాదన్నారు. రానున్న అసెంబ్లీ సమావేశంలో మూడు రాజధానుల బిల్లు పెట్టే అంశాన్ని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు.  మూడు రాజధానుల నిర్మాణం తమ పార్టీ విధానం మరోసారి స్పష్టం చేశారు.  జిల్లాల పునర్విభజన(District Reorganisation)పై వచ్చిన వినతులను కమిటీ పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు. ఉగాది(Ugadi)కి కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన టీడీపీ 

ముమ్మాటికీ వికేంద్రీకరణే(Decentralization) వైసీపీ ప్రభుత్వ విధానమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 13 జిల్లాల్లో అభివృద్ధి జరగాలన్నదే సీఎం జగన్ లక్ష్యమన్నారు. శివరామకృష్ణ కమిషన్‌ కూడా వికేంద్రీకరణను సూచించిందన్నారు. స్వప్రయోజనాల కోసం పోలవరాన్ని, ప్రత్యేక హోదాను టీడీపీ(TDP) తాకట్టు పెట్టిందని ఆరోపించారు. జిల్లాల పునర్విభజనపై అభ్యంతరాలను కమిటీ పరిశీలిస్తోందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే పరిపాలనా వికేంద్రీకరణ తప్పనిసరి అని మంత్రి వెల్లడించారు. వికేంద్రీకరణ కోసం ఏం చేయాలో చేసి తీరుతామని బొత్స స్పష్టం చేశారు. పోలవరం నిర్మాణం బాధ్యత పూర్తిగా కేంద్రానిదే మంత్రి అన్నారు. 

అమరావతిలో తెలుగు తమ్ముళ్ల బినామీ ఆస్తులు 

మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి డా.అప్పలరాజు(Appala Raju) ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వైయస్సార్ స్క్వేర్ వద్ద మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలో బినామీల పేరిట తెలుగు తమ్ముళ్లు ఆస్తులు కూడబెట్టారని, ప్రజలను భ్రమల్లో ముంచి కమరావతిగా మార్చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అన్యాక్రాంతంగా 23 వేల ఎకరాలను పోగు చేశారని ఆరోపించారు. మూడు రాజధానుల ఏర్పాటుతో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి గొప్ప ఆలోచన చేశారని కొనియాడారు. ఆయన నిర్ణయానికి మద్దతుగా విద్యార్థి లోకం ముందుకు రావడం హర్షణీయమని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు.

Botsa Satyanarayana On Three Capitals: మూడు రాజధానులే మా విధానం, అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టే అంశం పరిశీలన : మంత్రి బొత్స సత్యనారాయణ

Also Read: Dharmana Letter To CM Jagan : న్యాయవ్యవస్థ పరిమితులపై చర్చించడానికి ప్రత్యేక అసెంబ్లీ సమావేశం - సీఎం జగన్‌కు ఎమ్మెల్యే ధర్మాన సంచలన లేఖ !

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
YS Jagan: శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
శాసన మండలిలో నిలదీద్దాం! అసెంబ్లీపై ప్రెస్‌మీట్‌లు పెడదాం! ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్!
Amaravati: అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!
అమరావతి సీడ్ యాక్సెస్‌ రోడ్‌ మరింత స్పీడ్‌! హైకోర్టు తీర్పు రాగానే పనులు వేగవంతం!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget