అన్వేషించండి

TDP leaders press meet : సెమీఫైనల్స్‌లో విజయం సాధించాం - ఇక దూసుకెళ్తామన్న ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు !

సెమీ ఫైనల్స్‌లో విజయం సాధించామని ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు సంతోషం వ్యక్తం చేశారు.

 

TDP leaders press meet : సెమీ ఫైనల్స్‌లో విజయం సాధించామని ఇక తెలుగుదేశం పార్టీకి తిరుగులేదని  ఆ పార్టీ  నేతలు విశాఖలో మీడియా సమావేశం పెట్టి ధీమా వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో అభివృద్ధి మెథడ్ లో పాలన సాగలేదు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు.  డిస్ట్రక్షన్ మోడ్ లో వైసీపీ పరిపాలన సాగించిందన్నారు.  జగన్ కూల్చివేతలతో పాలన మొదలుపెట్టారని... అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటివరకు జరిగిన అనేక ఎన్నికల్లో అక్రమాలతో గెలిచారన్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ అగ్రనేతలు మోహరించి అనేక  రకాల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.  అయినా పట్టభద్రులు వైసీపీని నమ్మలేదని గుర్తు చేశారు.                       

ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ టీడీపీ గెలుపుతో వైసీపీ పతనం ప్రారంభం    : గంటా                              

మొదటి ప్రాధాన్యత లోనే టీడీపీ అభ్యర్థి గెలుస్తారని భావించామన్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికతో వైసీపీ పతనం ప్రారంభమైందన్నారు.  టీడీపీ అద్భుతమైన విజయం సాధిస్తే అధికార పార్టీ పేపర్ కి కనిపించలేదన్నారు.  ఈ ఎన్నికల్ని సెమి ఫైనల్ గా బావించామని..  అద్భుత విజయం సాధించామని గంటా శ్రీనివాసరావు సంతోషం ్యక్తం చేసారు.  కేపిటల్ ముసుగులో విశాఖలో అనేక అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు వైసీపీ నేతలపై మండిపడ్డారు. గంగవరం పోర్టుని ఆదానికి అప్పనంగా అప్పగించారని..  స్టీల్ ప్లాంట్ ని  కాపాడుకునే ప్రయత్నం వైసీపీ చేయలేదన్నారు.  వైసీపీ చేసిన దుర్మార్గాలను పట్టభద్రులు గుర్తుంచుకున్నారని ... తగిన రీతిలో జగన్ కి పట్టభద్రులు బుద్ధిచెప్పారన్నారు. 

రాజధాని పేరుతో మోసగించాలని చూశారు : బండారు                                    
  
రాజధాని పేరుతో మోసాగించాలని జగన్ కలలు కన్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి వివరించారు.  గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని..  ఆరు లక్షలమందికి ఉద్యోగాలు అని చెప్పినా వైసీపీని నమ్మలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుతో పట్టభద్రులు జెల్లకొట్టారని ఇప్పటికైనా వైసీపీ నేతలు నిజాయితీగా ఉండాలన్నారు. 

టీడీపీ ప్రభుత్వం కోసం ప్రజలు కోరుకుంటున్నారు : వేపాడ                          

ఏపీ ప్రజలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నట్లుగా రుజువైందని..  ఎమ్మెల్సీగా గెలిచిన వేపాడ చిరంజీవి రావు ప్రకటించారు. ఈ గెలుపులో 98 శాతం తెలుగుదేశంపార్టీ రెండు శాతం తన గుర్తింపు సహకరించాయన్నారు. తన దగ్గర చదువుకున్న విద్యార్థులు, వారి తల్లి తండ్రులు తనను గెలిపించారు అన్నారు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన వేపాడ చిరంజీవి. తన సేవలు నచ్చడం. వారు తనపై విశ్వాసం ఉంచడం వల్ల తాను గెలిచానని భావిస్తున్నారు.  ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.  

టాప్ హెడ్ లైన్స్

Prakash Raj Arrest Demand: ప్రకాష్ రాజ్ కూడా కుట్ర దారుడే - తక్షణం అరెస్టు చేయాలి - పోలీసులకు ఫిర్యాదు చేసిన విష్ణువర్ధన్
ప్రకాష్ రాజ్ కూడా కుట్ర దారుడే - తక్షణం అరెస్టు చేయాలి - పోలీసులకు ఫిర్యాదు చేసిన విష్ణువర్ధన్
Breaking News: రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో ఇప్పటివరకూ రూ.7,490.72 కోట్లు జమ: మంత్రి తుమ్మల
రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో ఇప్పటివరకూ రూ.7,490.72 కోట్లు జమ: మంత్రి తుమ్మల
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Embed widget