అన్వేషించండి

Special Trains: సంక్రాంతి కోసం వేసిన ఈ స్పెషల్ ట్రైన్స్ ఇకపై కూడా తిరుగుతాయని తెలుసా..?

సంక్రాంతి కోసం వేసిన ఈ స్పెషల్ ట్రైన్స్ ఇకపై కూడా తిరుగుతాయని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి లోనూ ప్రజలకు అందుబాటులో ప్రత్యేక రైళ్లు ఉన్నాయి. వాటి వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.

 సంక్రాంతి పండుగ నేపథ్యంలో  దాదావు 600 ప్రత్యేక రైళ్లను నడిపింది దక్షిణ మద్య రైల్వే. ఈ రైళ్లకు వచ్చిన ఆదరణ చూసి ఫిబ్రవరి నెలలో కూడా కొన్ని వీటిలో కొన్నింటిని నడపాలని నిర్ణయించారు రైల్వే అధికారులు. అవేంటో చూద్దాం 

రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి..
1) ట్రైన్ నెం 07033 కాకినాడ -మైసూరు ఎక్స్ ప్రెస్ ను 02.02.26 నుండి 27.02.2026 వరకూ అంటే ఫిబ్రవరి నెల అంతా నడపాలని నిర్ణయించారు.  ప్రతీ సోమ, శుక్రవారాల్లో నడిచే ఈ ట్రైన్ భీమవరం,విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, బెంగుళూరు మీదుగా మైసూర్ వెళుతుంది. కాస్త ఆల్ రౌండ్ ట్రైన్ గా పేరు పడినా దీనివల్ల గోదావరి జిల్లాల నుండి హైదరాబాద్ కు మరో రైలు అందుబాటులోకి వచ్చినట్టు అయింది. అలానే సికింద్రాబాద్ నుండి బెంగుళూరు,మైసూర్ లకు కూడా మరో డైరెక్ట్ ట్రైన్ గా ఇది నడుస్తుంది.

2) 07034-మైసూర్ -కాకినాడ ఎక్స్ ప్రెస్ ను 03.02.2026 నుండి 28.02.2026 వరకూ పొడిగించారు. భవిష్యత్ లో దీన్ని రెగ్యులర్ ట్రైన్ గా మార్చాలన్న డిమాండ్ ఎక్కువగా ఉంది.


3) 07153-నరసాపురం -బెంగళూరు ఎక్స్ ప్రెస్ ను 6.02.26 నుండి 27.02.26 వరకూ పొడిగించారు. ఇది వీక్లీ ఎక్స్ ప్రెస్. ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 3:50కి  నరసాపురం లో బయలుదేరి భీమవరం, గుడివాడ, విజయవాడ, రేణిగుంట మీదుగా SMVT బెంగళూరు చేరుకుంటుంది 

4) 07154-SMVT బెంగళూరు -నరసాపురం ఎక్స్ ప్రెస్ ను 07.02.26 నుండి 28.02.26 వరకూ పొడిగించారు. ఈ ట్రైన్ బెంగళూరు నుండి ప్రతీ శనివారం అందుబాటులో ఉంటుంది.

5) 02863-సత్రాగచి -యెలాహంక A/C ఎక్స్ ప్రెస్ ను 22.01.26 నుండి 26.02.26 వరకూ పొడిగించారు. ఈ ట్రైన్ ప్రతీ గురువారం సత్రాగచి లో  మధ్యాహ్నం 12:50కి బయలుదేరి ఖరగ్ పూర్, కటక్, భువనేశ్వర్, పలాస, శ్రీకాకుళం రోడ్,విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, సింహాచలం నార్త్,దువ్వాడ,రాజమండ్రి, విజయవాడ, గుంటూరు,నరసరావుపేట, నంద్యాల,డోన్, గుత్తి,అనంతపురం,ధర్మవరం, హిందూపూర్ మీదుగా యెలహంక చేరుకుంటుంది.

6) 02864-యెలహంక-సత్రాగచి AC ఎక్స్ ప్రెస్ ను  24.01.26 నుండి 28.02.26 వరకూ పొడిగించారు. ఈ ట్రైన్ ప్రతీ శనివారం ఉదయం 4:50కి యెలహంక (బెంగళూరు ) నుండి బయలుదేరుతుంది.

7) 07043-హైదరాబాద్ -బెల్గావి -ఎక్స్ ప్రెస్ ను 05.02.26 నుండి 12.02.26 వరకూ పొడిగించారు.ఈ ఎక్స్ ప్రెస్ ప్రతీ గురువారం సాయంత్రం 4:30కి హైదరాబాద్ లో బయలుదేరి బేగంపేట్, లింగంపల్లి,వికారాబాద్,తాండూర్,రాయచూరు, మంత్రాలయం రోడ్,ఆదోని, బళ్లారి, హోస్పెట హుబ్లీ మీదుగా బెలగావి చేరుకుంటుంది.

8) 07044-బెళగావి -హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ ను 06.2.26 నుండి 13.02.26 వరకూ పొడిగించారు. ఈ ట్రైన్ ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 1గంటకు బెళగావి లో అందుబాటులో ఉంటుంది.

9)  02841-షాలిమార్ -MGR చెన్నై ఎక్స్ ప్రెస్ ను 02.02.26 నుండి 23.02.26 వరకూ పొడిగించారు.ఈ ట్రైన్ ప్రతీ సోమవారం సాయంత్రం 6:30కి షాలిమార్ లో బయలుదేరి సత్రాగచి, ఖరగ్ పూర్,కటక్, భువనేశ్వర్,విజయవాడ, సింహాచలం నార్త్, దువ్వాడ,రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మీదుగా MGR చెన్నై చేరుకుంటుంది.

10) 02842-MGR చెన్నై -షాలీమార్ ట్రైన్ ను 04.2.26 నుండి 25.02.26 వరకూ పొడిగించారు. ఈ ఎక్స్ ప్రెస్ ప్రతీ బుధవారం ఉదయం 4:30కి MGR చెన్నై సెంట్రల్ స్టేషన్ లో అందుబాటులో ఉంటుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Embed widget