By: ABP Desam | Updated at : 15 Feb 2023 10:01 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ముఖచిత్రంతో వంద రూపాయల నాణెం రానుంది. ఎన్టీఆర్ శత జయంతిని ఘనంగా నిర్వహిస్తున్న టైంలో మరో శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఈ కాయిన్ను ముద్రిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ విషయంలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ లీడర్ పురంధేశ్వరి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అందుకే ఆమె తోనే మింట్ అధికారులు మాట్లాడినట్టు తెలుస్తోంది. ఆమెను కలిసి ఎన్టీఆర్ ఫొటో ఉన్న వంద రూపాయల కాయన్ నమూనాను కూడా చూపించారని తెలుస్తోంది.
ఎన్టీఆర్ బొమ్మను వంద రూపాయల నాణెంపై ముద్రించేందుకు ఆర్బీఐ గవర్నర్ సుముఖత వ్యక్తం చేసినట్లు గతేడాది జూన్లోనే కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి తెలిపారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మ ఉన్న వంద రూపాయల నాణెం ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉందని జూన్ పదిన ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంగా వెల్లడించారు. ఎన్టీఆర్ కు భారతరత్న కూడా ఇవ్వాలని ఆమె కోరారు.
Attack On Satya Kumar : పోలీసులు కారు ఆపారు - వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు : సత్యకుమార్
Attack On Satya Kumar : బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్పై ఎటాక్ - మందడంలో తీవ్ర ఉద్రిక్తత !
Breaking News Live Telugu Updates: బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్పై ఎటాక్ - మందడంలో తీవ్ర ఉద్రిక్తత !
ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నిజంగా పార్టీ మారుతున్నారా? ఏపీబీ దేశంతో ఏమన్నారు?
Kotamreddy Sridhar: ఆయన ఒక్కమాట చెబితే అమరావతి ఎక్కడికీ పోదు - ఎమ్మెల్యే కోటంరెడ్డి
Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు
Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?
PM Modi Degree Certificate: మోదీ ఎడ్యుకేషన్ గురించి అడిగిన కేజ్రీవాల్కు జరిమానా- ఆరాలు అనవసరమన్న గుజరాత్ హైకోర్టు
Shaakuntalam: ‘శాకుంతలం’ నుంచి ‘మల్లిక’ వీడియో సాంగ్ రిలీజ్ - అందంతో కట్టిపడేస్తోన్న సమంత