అన్వేషించండి

Purandheswari on Jagan Govt: ఆత్మకూరు రావాల్సిన పరిశ్రమలు కడపకు తీసుకెళ్లారు- పురందేశ్వరి సీరియస్ కామెంట్స్

ఏపీలో వైసీపీ పాలన అధ్వాన్నంగా ఉందని.. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్, ఇప్పుడు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు కేంద్ర మాజీ మంత్రి పురంద్రీశ్వరి.

ఏపీలో బీజేపీ నేతలు అధికార వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై దాడి ముమ్మరం చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి పురంద్రీశ్వరి వైసీపీపై హాట్ కామెంట్స్ చేశారు.

ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ పాలనతో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు బీజేపీ సీనియర్ లీడర్‌, మాజీ మంత్రి పురేంధేశ్వరి. రాష్ట్రాన్నిఅభివృద్ధి చేయడంలో ప్రజలను మెప్పించడంలో జగన్ పూర్తి విఫలమయ్యారన్ననారు. ఆత్మకూరు రోడ్ల దుస్థితిని వివరించిన ఆమె...   ప్రసవవేధనతో ఉన్న మహిళను ఆత్మకూరు రోడ్లపై తీసుకెళ్తే... ఆస్పత్రికి వెళ్లేలోపే ప్రసవం అయిపోయేలా ఉన్నాయి అంటూ వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. ఆత్మకూరులో బీజేపీ విజయం ఖాయమని చెప్పారు పురంధేశ్వరి. బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌కి మద్దతుగా ఆమె ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ పాలనపై విరుచుకుపడ్డారు. 

ప్రజల విశ్వాసాన్ని ఏపీ సీఎం జగన్ వమ్ము చేశారని అన్నారు. నెల్లూరు జిల్లాలో పుష్కలంగా జలవనరులున్నాయని, సోమశిల వంటి ప్రాజెక్ట్ ఉందని, దీనికితోడు పెన్నా పరివాహక ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉండాల్సిందని అన్నారు. కానీ వైసీపీ అస్తవ్యస్త విధానాలతో.. జిల్లాలోనే  వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఉన్నా కూడా రైతులు అనధికారికంగా క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి ఏర్పడిందన్నారు పురంద్రీశ్వరి.

తుపాను వల్ల నష్ట పోయిన రైతులకు నష్టపరిహారం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. సంగం బ్యారేజ్ నిర్మాణ పనులు, సోమశిల ప్రాజెక్టు మరమ్మతులు పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ఉందని చెప్పారు. గౌతమ్ రెడ్డి హయాంలో కూడా ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగలేదని, ఈ నియోజక వర్గానికి వచ్చిన పరిశ్రమల్ని కూడా కడప జిల్లాకు తీసుకెళ్ళారని చెప్పారు. అభివృద్ధి ఆంధ్రా కాదు అప్పులు ఆంధ్రాగా మన రాష్ట్రం తయారైంది. పెట్టుబడిదారులు భయపడే పరిస్థితి ఉందన్నారు పురంధ్రీశ్వరి. అంతర్జాతీయ మీడియాలో సైతం ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చిస్తున్నారని ఎద్దేవా చేశారు. 

ఇక ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బీజేపీ నేతలు వరుస పర్యటనలతో బిజీగా ఉన్నారు. 19వ తేదీన ప్రచారంలో జయప్రద పాల్గొంటారు. 19, 20వ‌ తేదీల్లో సత్యకుమార్, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, 20వ తేదిన ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచార కార్య‌క్ర‌మానికి కేంద్ర మంత్రి ఎల్.మురగన్ హాజ‌ర‌వుతారని బీజేపీ నేతలు తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget