అన్వేషించండి

Visakhapatnam data centre: విశాఖలో గూగుల్ 10 బిలియన్ డాలర్లతో డాటా సెంటర్ - SIPB సమావేశంలో ఆమోదముద్ర

Google Visakhapatnam: చంద్రబాబు అధ్యక్షతలో 11వ SIPB సమావేశం జరిగింది. రూ. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది.

Andhra Investments:  ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ప్రోత్సాహకాలకు కొత్త ఊరటను అందించేలా ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధ్యక్షతలో సచివాలయంలో నిర్వహించిన 11వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశం లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ఈ సమావేశంలో ఐటీ, ఇంధనం, టూరిజం, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో 30కి పైగా ప్రాజెక్టులకు మొత్తం రూ. 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా 67 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. 

దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI)గా గూగుల్ USD 10 బిలియన్లు (సుమారు రూ. 84 వేల కోట్లు) విశాఖపట్నంలో ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ క్లస్టర్‌కు పెట్టుబడి పెట్టనుంది. అలాగే, రైడెన్ ఇన్ఫోటెక్ రూ. 87,520 కోట్లతో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. 3 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ప్రాజెక్టుల వారీగా లోతైన చర్చ జరిగింది. ఇప్పటి వరకు SIPBల ద్వారా మొత్తం రూ. 7.07 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించి, 6.20 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది.
 
మంగళవారం సచివాలయంలో నిర్వహించిన ఈ 11వ SIPB సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు "15 నెలల్లో పెట్టుబడుల ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి" అని పేర్కొన్నారు. సమావేశంలో IT, ITES, ఇంధనం, టూరిజం, ఏరోస్పేస్, ఫుడ్  ప్రాసెసింగ్ వంటి రంగాల్లో 30కి పైగా ప్రాజెక్టులు ప్రతిపాదించారు.   రూ. 84 వేల కోట్ల పెట్టుబడితో గూగుల్ విశాఖపట్నంలో 1 GW సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ క్లస్టర్‌ను ఆసియాలోనే అతిపెద్దదిగా ఉండే ఈ ప్రాజెక్ట్‌ను SIPB "ఆంధ్రప్రదేశ్ IT ఎకోసిస్టమ్‌కు గేమ్ చేంజర్"గా గుర్తించింది. విశాఖను "AI వ్యాలీ"గా మార్చడానికి ఈ ప్రాజెక్ట్ సహాయపడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.       

  
 రైడెన్ ఇన్ఫోటెక్ రూ. 87,520 కోట్లతో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. దేశంలోనే అతిపెద్ద FDIగా ఈ ప్రాజెక్టును SIPB ఆమోదించింది. ఇంధనం, టూరిజం, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్‌లో మిగిలిన 28 ప్రాజెక్టులు. ఈ పెట్టుబడులు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలు వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు.   భారీ ప్రాజెక్టులకు ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అధికారులు కంపెనీలు త్వరగా గ్రౌండ్ అయ్యేలా బాధ్యతలు తీసుకుంటారు.   సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు ఐటీ మంత్రి నారా లోకేశ్‌కు అతిపెద్ద FDI సాధించినందుకు అభినందనలు తెలిపారు. "గూగుల్, రైడెన్ వంటి గ్లోబల్ జెయింట్‌లు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెట్టడం రాష్ట్రానికి గర్వకారణం" అని చంద్రబాబు అన్నారు.           

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Embed widget