అన్వేషించండి

AP and TS Election 2024 Polling percentage: ఏపీ, తెలంగాణలో భారీగా ఓటింగ్ నమోదు - ఓటేసిన రెండున్నర కోట్ల ప్రజలు

AP and TS Election 2024 Voting Percentage Till: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏపీలో 36 శాతం, తెలంగాణలో 40 శాతం ఓటింగ్ నమోదైంది.

AP and TS Election 2024 Voting Percentage Till : హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నాలుగో విడత పోలింగ్ లో భారీగా ఓటింగ్ నమోదు కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఏపీ, తెలంగాణలో కలిపి దాదాపు రెండు కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40 శాతం పోలింగ్ నమోదైంది. ఏపీలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 36 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.  ఏపీలో చెదురుమదురు ఘటనల మినహా ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. 36.84 శాతం మేర మహిళలు ఓటు వేయగా.. 35 శాతం మేర పురుషులు ఓటు వేశారు.

తెలంగాణలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.38 శాతం నమోదు కాగా, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇలా
ఆదిలాబాద్  - 50.18 శాతం
భువనగిరి  - 46.49 శాతం
చేవెళ్ల  - 34.56 శాతం
హైదరాబాద్ - 19.37 శాతం
కరీంనగర్  - 45.11 శాతం
ఖమ్మం  - 50.63 శాతం
మహబూబాబాద్ -  48.81 శాతం
మల్కాజిగిరి -  27.69 శాతం
మెదక్  - 46.72 శాతం
నాగర్ కర్నూల్ - 45.72 శాతం
నల్గొండ  - 48.48 శాతం
నిజామాబాద్ - 45.67 శాతం
పెద్దపల్లి  - 44.87 శాతం
సికింద్రాబాద్ - 24.91 శాతం
వరంగల్  - 41.23 శాతం
జహీరాబాద్ - 50.71 శాతం 

డోన్ నియోజకవర్గం బేతంచెర్లలో స్వతంత్ర అభ్యర్థి పిఎన్ బాబుపై వైసీపీ కార్యకర్తల దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. మంత్రి బుగ్గన కారు వెనక వెళ్తుండగా ఘటన జరిగినట్లు సమాచారం. బేతంచర్ల పోలీస్ స్టేషన్లో పీఎం బాబు ఫిర్యాదు చేశారు. 

ఏపీలో ఇప్పటి వరకు (మధ్యాహ్నం 1 వరకు) 1.70 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా కడప జిల్లాలో 45.5 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 32.80 శాతం మేర పోలింగ్ నమోదు అయింది. సీఎం జగన్ పోటీ చేసిన పులివెందుల నియోజకవర్గంలో 50 శాతం పోలింగ్ అయింది. కడప తరువాత కృష్ణా, కోనసీమ, చిత్తూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లోనూ భారీగా పోలింగ్ జరిగిందని అధికారులు తెలిపారు.

ఆదోని వైసీపీ అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డిపై కేసు 
ఆదోని వైసీపీ అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డిపై కేసు నమోదైంది. నింబంధనలకు విరుద్ధంగా ఓటర్ స్లిప్పులపై తన ఫోటో ముద్రించారు. దీంతో మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సాయిప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.

ఓటు కోసం వచ్చి హార్ట్ ఎటాక్ తో మహిళ మృతి
ఉప్పల్ లోని ఆంధ్ర యువత మండలి పోలింగ్ కేంద్రం లో విషాదం చోటుచేసుకుంది. ఓటు వేయడానికి వచ్చిన భరత్ నగర్ కి చెందిన గట్టు విజయలక్ష్మి పోలింగ్ స్టేషన్ లో అకస్మాత్తుగా పడిపోయారు. పోలింగ్ సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే హార్ట్ ఎటాక్ తో చనిపోయిందని నిర్దారించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?

వీడియోలు

Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్
Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Hyderabad Old City: మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
మద్యం మత్తులో ఆటోడ్రైవర్ వీరంగం.. పాము వదులుతా అని పోలీసులను భయపెట్టి పరార్
Bangladesh squad for T20 world cup: టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
టీ20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హిందువుకు ఛాన్స్
Embed widget