అన్వేషించండి

Viveka Murder Case: వివేకా హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయించండి- గవర్నర్ ను కోరిన కుమార్తె సునీత

Andhra Pradesh News | మా నాన్నను చంపిన హంతకులపై దర్యాప్తును వేగవంతం చేయించండి అని ఏపీ గవర్నర్ ను వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత కోరారు.

Andhra Pradesh News | దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఆరేళ్లు పూర్తయినా ఇప్పటికీ హంతకులకు శిక్ష పడలేదంటూ ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదు చేశారు డాక్టర్ వైయస్ సునీత రెడ్డి. తన తండ్రి హత్య కేసులో ఒక్కరు తప్ప మిగిలిన నిందితులు దర్జాగా బయట తిరుగుతున్నారని ఒకరి తర్వాత ఒకరుగా సాక్షులు వరుసగా చనిపోతున్నారు. దీనిపై దర్యాప్తు ఎందుకు ఆగిపోయిందో అర్థం కావడం లేదు అంటూ వైఎస్ సునీత అన్నారు. విజయవాడలోని రాజ్ భవన్ లో  గవర్నర్ ను కలిసి ఈ ఆరేళ్లలో జరిగిన పరిణామాలు గురించి ఆయనకు వివరించారు.

తండ్రి సమాధి వద్ద నివాళులు 

 అంతకుముందు పులివెందులలోని సమాధుల తోటలో ఉన్న తన తండ్రి వివేకా స్మృతి వద్ద  ఆయనకు నివాళులర్పించారు సునీత. తన తండ్రి హత్య లో నిందితులు దర్జాగా బయట తిరుగుతుంటే బాధితులమైన తాము శిక్ష అనుభవిస్తున్నామని బాధపడ్డారు. గత ప్రభుత్వంలో ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరిగాయని శక్తివంతమైన నిందితులకు చట్టం నుంచి తప్పించుకునే మార్గాలు తెలుసేమో అంటూ తన నిరాశను తెలిపారు. ఆ తర్వాత విజయవాడలో గవర్నర్ ను కలిసిన ఆమె కర్నూలులో  గత ప్రభుత్వ హయాంలో లో అవినాష్ రెడ్డి ని అరెస్ట్ చేయడానికి సిబీఐ వెళ్లినప్పుడు జరిగిన సంఘటనలను గురించి వివరించారు. ఈ కేసులో వరుసగా చనిపోతున్న సాక్షులు మరణాల గురించి కూడా ఆందోళన వ్యక్తం చేసి సాక్షులను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. తన తండ్రి హత్య కేసులో హంతకులకు శిక్ష పడేంత వరకు తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందబి ఆమె అన్నారు. మరోవైపు ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేసే కుట్ర కూడా జరుగుతుందని ఆమె ఆరోపించారు. ఈ పర్యటనలో ఆమెతోపాటు ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. 

హత్య జరిగి ఆరేళ్లు 

 2019 మార్చి 25న  అంటే ఆరేళ్ళ క్రితం పులివెందులలోని తన సొంత ఇంట్లోనే వైయస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. మొదట్లో రక్తపు వాంతులు  చేసుకొని ఆయన చనిపోయారంటూ ప్రచారం జరిగినా చివరికి అది హత్యని తేలింది. కేసు విచారణను సిబిఐ కు అప్పజెప్పింది హై కోర్టు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దర్యాప్తు వేగవంతం జరిగేలా చూడాలంటూ సునీత ప్రభుత్వ పెద్దలను కూడా కలిశారు. అయితే ఈ రోజు ఏపీ గవర్నర్ నజీర్ ను కలిసిన ఆమె దర్యాప్తు నత్తనడక గా సాగిందని దీన్ని తిరిగి ప్రారంభించేలా చొరవ తీసుకోవాలని కోరారు.

టాప్ హెడ్ లైన్స్

AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget