అన్వేషించండి

YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్

YS Jagan: మెడికల్ కాలేజీపై వైసీపీ సేకరించిన సంతకాల ప్రతులను లోక్‌భవన్‌కు పంపించారు. ఈ వాహనాలను వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభించారు. సాయంత్రం ఆయన గవర్నర్‌తో భేటీ కానున్నారు.

YS Jagan: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి నేడు గవర్నర్‌తో సమావేసం కానున్నార. లోక్‌భవన్‌లో ఈ భేటీ జరగనుంది. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని చంద్రబాబు చూస్తున్నారని దాన్ని అడ్డుకోవాలని రిక్వస్ట్ చేయనున్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ చేసిన ఉద్యమాలకు చాలా మద్దతు వచ్చిందని, ప్రజలు సంతకాలు పెట్టిన ప్రతులను ఆయనకు అందజేయనున్నారు. చంద్రబాబు సొంత గ్రామం నారావారి పల్లెలో కూడా ప్రజలు సంతకాలు చేశారని చెప్పనున్నారు.           

Image

మెడికల్ కాలేజీలు ప్రైవేటికరిస్తున్నారని ఆరోపిస్తూ రెండు నెలల క్రితం వైసీపీ ఉద్యమం చేపట్టింది. దీనికి వ్యతిరేకంగా చాలా రకాలుగా నిరసనలు తెలిపింది. అందులో భాగంగా ప్రజల నుంచి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు సేకరించింది. రెండు నెలల్లోనే కోటీ 4 లక్షల 11వేల 136 మంది సంతకాలు చేశారని వైసీపీ చెబుతోంది. ప్రతి గ్రామంలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారని వివరించింది. వివిధ దశల్లో ఈ సంతకాలు చేసిన ప్రతులను తాడేపల్లికి చేర్చారు. ఆ ప్రతులను జగన్ జెండా ఊపి లోక్‌భవన్‌కు పంపించారు. ఈ కార్యక్రమంలో పార్టీనేతలు మాజీ మంత్రులు, ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. 

Image

కోటి సంతకాల సేకరణపై వస్తున్న విమర్శలను వైసీపీ నేతలు  తిప్పికొట్టారు. పీపీపీతో వైద్య, విద్య పూర్తిగా ప్రైవేటుపరమైపోతుందని అన్నారు. అందుకే దీన్ని వైసీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పుకొచ్చారు. వైసీపీ చేస్తున్న పోరాటానికి ప్రజలు కూడా మద్దతు తెలిపారని అందుకే నిదర్శనమే కోటి సంతకాలని చెప్పారు. ఈ ప్రజాస్పందన చూసైనా ప్రభుత్వం తన నిర్ణయంలో వెనక్కి తగ్గాలని సూచించారు. 

Image

ఇది ప్రజల నుంచి పుట్టిన ఉద్యమని వైసీపీ ఎమ్మెల్సీ మధుసూదన్ రెడ్డి అన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందాలని జగన్ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని కూటమి ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆరోపించారు. దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

Image

మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం లేదని, వాటిని పీపీపీ పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. వైసీపీ లేనిపోని అపోహాలను ప్రజల్లో కల్పించేందుకు ఉద్యమాల పేరుతో కన్ఫ్యూజ్ చేస్తోందని ఆరోపిస్తున్నారు అధికార పార్టీ నాయకులు. గ్రామాల్లో సిమెంట్ రోడ్డులను ప్రైవేటు వ్యక్తులే డెవలప్ చేస్తున్నారని, ఆ రోడ్లు వారివి అయిపోతున్నాయా అని ప్రశ్నిస్తున్నారు. పీపీపీ విధానంలో వైద్య కాలేజీల్లో సేవలు మెరుగుపడతాయని అంటున్నారు. పేద వైద్య విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రాదని చెబుతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Advertisement

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Dacoit Teaser : అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
Reduction in CNG and PNG Price: ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక!జనవరి 1 నుంచి తగ్గనున్న CNG, PNG ధరలు!
Nidhhi Agerwal : ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
ఓ మై గాడ్... నిధి అగర్వాల్‌ను అలా చేశారేంటి? - ఫ్యాన్స్ తీరుపై హీరోయిన్ తీవ్ర అసహనం
India vs South Africa 4th T20: లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
లక్నోలో భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ రద్దుపై దుమారం! బీసీసీఐపై మండిపడుతున్న అభిమానులు!
Embed widget