అన్వేషించండి

Andhra Pradesh: మరో గుడ్ న్యూస్ చెప్పనున్న ఏపీ ప్రభుత్వం, పింఛన్ల పెంపు ఎప్పుడంటే?

Pension Kanuka Increase: ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు టీడీపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పింఛను జులై 1వ పెంచిన పింఛన్ల సొమ్ము అందించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. 

Chandra Babu: ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు టీడీపీ ప్రభుత్వం (TDP Govt) అడుగులు వేస్తోంది. తాము అధికారంలోకి వస్తే రూ.4 వేల పింఛను (Pension Kanuka) పెంపును ఏప్రిల్‌ నుంచే అమలు చేస్తామని టీడీపీ, జనసేనలు ఉమ్మడి మ్యానిఫెస్టో (TDP Janasena Manifesto)లో ప్రకటించాయి. అలాగే దివ్యాంగుల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచుతామని హామీ ఇచ్చాయి. ప్రజలు ఇచ్చిన అఖండ విజయంతో టీడీపీ కూటమి ప్రభుత్వం హామీల అమలుపై కసరత్తు చేస్తోంది. పింఛను జులై 1వ పెంచిన పింఛన్ల సొమ్ము అందించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. 

జులై ఒక్క నెలకే రూ.4,400 కోట్లు అవసరం
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 65.30 లక్షల మంది పింఛను లబ్ధిదారులు ఉన్నారు. వీరికి పెన్షన్ల పంపిణీకి నెలకు రూ.1,939 కోట్లు ఖర్చు చేస్తోంది. ఏప్రిల్‌ నుంచే రూ.4 వేల పింఛను పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి రూ.7 వేలు ఇవ్వాల్సి ఉంది. ఇందులో జులై 1న ఇచ్చే పింఛను రూ.4 వేలతో పాటు ఏప్రిల్‌ నుంచి జూన్ వరకు నెలకు రూ.వెయ్యి చొప్పున అదనంగా రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే దివ్యాంగులకు రూ.6 వేల పింఛను ఇవ్వనున్నారు. వీరందరికి కొత్త, పెంచిన పెన్షన్ మొత్తంతో కలిపితే జులై 1న పంపిణీ చేయడానికి రూ.4,400 కోట్లు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆగస్టు నుంచి నెలకు రూ.2,800 కోట్లు వ్యయం అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి.  

దివ్యాంగుల పెన్షన్ పెంపు
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ పింఛనుదారులు దాదాపు 8 లక్షల మందికి పైగా ఉన్నారు. వీరందరికి ప్రస్తుతం రూ.3 వేలు పింఛను వస్తోంది. దీనిని రూ.6 వేలకు పెంచుతామని కూటమి నేతలు, ఎన్నికల ప్రచారం, మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. అంతేకాకుండా పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు రూ.15 వేలు, కిడ్నీ రోగులు, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేల పింఛను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో ఆయా కేటగిరీల వారు ఎంతమంది ఉన్నారనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. 

వారికి 50 ఏళ్లకే పింఛన్ 
టీడీపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీలకు 50 ఏళ్లకే పింఛన్ అమలు చేస్తామని ఆయా పార్టీల ఉమ్మడి మ్యానిఫెస్టోలో ప్రకటించారు. ప్రస్తుతం ఆయా సామాజిక వర్గాల్లో 50 ఏళ్లు పైబడిన వారు ఎంత మంది ఉన్నారు? వారిలో ఇప్పటికే పింఛను పొందుతున్న వారు ఎంత మంది ఉన్నారనే వివరాలను సమీకరిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
Sandhya Nama Upasate Trailer : క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే

వీడియోలు

MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన
India vs New Zealand T20 Preview | నేడు భారత్ - న్యూజిలాండ్ మొదటి టీ20
Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
Sandhya Nama Upasate Trailer : క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
Amaravati News: అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
Sunita Williams Retires: నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
AR Rahman: భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు
భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు
BRS ప్రభుత్వంలో హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసింది ఎవరు? సొంత పార్టీలో చిచ్చురేపుతున్న సిట్ లీక్స్
BRS ప్రభుత్వంలో హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసింది ఎవరు? సొంత పార్టీలో చిచ్చురేపుతున్న సిట్ లీక్స్
Embed widget