అన్వేషించండి

Guntur News: పేషెంట్‌కు రామ్ మందిర్ వీడియో చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ - ఆపరేషన్ మధ్యలో జై శ్రీరాం అని నినాదాలు!

Guntur News: ఈనెల 11న అరండల్ పేటలోని ఆసుపత్రిలో మణికంఠ అనే వ్యక్తికి మెదడు ఆపరేషన్ జరిగింది. ఈసారి అయోధ్యలోని బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఫుల్ వీడియో చూపిస్తూ రోగికి ఆపరేషన్ చేశారు.

Brain Surgery in Guntur: గుంటూరు వైద్యులు మరోసారి రోగికి వీడియో చూపిస్తూ.. అతను స్పృహలో ఉండగానే మెదడుకు ఆపరేషన్ చేశారు. గుంటూరు అరండల్ పేటలోని సాయి మణికంఠ ఆస్పత్రిలో ఈ ఆపరేషన్ జరిగింది. ఇలా వీడియోలు చూపిస్తూ ఆపరేషన్లు చేయడంలో డాక్టర్ శ్రీనివాసరెడ్డి పేరొందారు. ఈనెల 11న అరండల్ పేటలోని ఆసుపత్రిలో మణికంఠ అనే వ్యక్తికి మెదడు ఆపరేషన్ జరిగింది. ఈసారి అయోధ్యలోని బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఫుల్ వీడియో చూపిస్తూ రోగికి ఆపరేషన్ చేశారు. మణికంఠకు దైవభక్తి ఎక్కువగా ఉందని తెలుసుకున్న డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఈ విధంగా ప్రయత్నించామని అన్నారు. ఆపరేషన్ మధ్యలోనే ఆ వీడియో చూస్తున్న రోగి మణికంఠ ‘జై శ్రీరాం’ అన్నారని డాక్టర్లు చెప్పారు.

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గొడవర్రుకు చెందిన వ్యక్తి మణికంఠ. ఇతను ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. మణికంఠకు కొన్నాళ్లుగా ఫిట్స్ సమస్య ఉంది. అయితే, ఆపరేషన్ ద్వారా ఆ సమస్యను నయం చేయవచ్చని వైద్యులు చెప్పారు. కానీ, మత్తు ఇచ్చి మెదడుకు ఆపరేషన్ చేస్తే కాలు చేయి పడిపోయే అవకాశం ఉన్నందున డాక్టర్లు అతణ్ని నిద్ర లేదా మత్తులోకి జారుకోనివ్వకుండా జాగ్రత్తగా ఈ ఆపరేషన్ నిర్వహించారు.

గతంలో న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి బిగ్ బాస్, బాహుబలి చూపిస్తూ కూడా ఆపరేషన్లు చేశారు. సైకలాజికల్ గా పేషెంట్ కు కౌన్సెలింగ్ ఇచ్చి ఆపరేషన్ కు రెడీ అయినట్లు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఈ కాన్సెప్ట్ పాతదే అయినప్పటికీ.. ఆధ్యాత్మిక పరంగా పేషెంట్ ఆపరేషన్ చేసే సమయంలో తమకు బాగా సహకరించారని చెప్పారు. పేషెంట్ బాగానే ఉన్నారని.. త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
AP Rains Alert: ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
ఏపీలో 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget