అన్వేషించండి

Andhra Pradesh: జాతీయ డిజిటల్ టూరిజం మిషన్ లో ఏపీ సభ్య రాష్ట్రం..పర్యాటక రంగంలో డిజిటలైజేషన్ పై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన కేంద్రం..

జాతీయ డిజిటల్ టూరిజం మిషన్ టాస్క్ ఫోర్స్ లో ఆంధ్రప్రదేశ్ సభ్య రాష్ట్రంగా కేంద్రం ఎంపిక చేసింది. కరోనాతో కుదేలైనా పర్యాటక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టే ప్రణాళికలపై ఈ టాస్క్ ఫోర్స్ అధ్యయనం చేయనుంది.

 

ఆంధ్రప్రదేశ్ ను జాతీయ డిజిటల్ టూరిజం మిషన్ టాస్క్ ఫోర్స్ లో సభ్య రాష్ట్రంగా  కేంద్రం ఎంపిక చేసినట్లు రాష్ట్ర
పర్యాటక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. పర్యాటక రంగంలో డిటిలైజేషన్ తో పాటు మార్కెట్ విస్తరణ, నిర్వహణ, 
సామర్థ్యాలు పెంపు, పర్యాటక రంగంలో మరిన్ని అవకాశాలను మెరుగుపర్చేందుకు ఈ టూరిజం టాస్క్ ఫోర్స్ అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. పర్యాటక రంగంలో రవాణా, ఎదురవుతున్న సవాళ్లపై అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. ఆతిథ్యరంగం, ఆహార సేవలు, రవాణా అంశాలపై కూడా నివేదిక ఇవ్వనున్నారు.  

ఈ టాస్క్ ఫోర్స్ ముఖ్య ఉద్దేశం జాతీయ, రాష్ట్ర పర్యాటక సంస్థలు, విభాగాలను డిజిటలైజేషన్ ప్రక్రియ, పర్యాటక రంగ అభివృద్ధి, ఇతర సమస్యలపై అధ్యయనం చేయనుంది. ఈ టాస్క్ ఫోర్స్ మూడు నెలల్లో తమ నివేదికను అందించనుందని రజత్ భార్గవ్ తెలిపారు. 


పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్న మార్గాలను అన్వేషించడంతో పాటు, సమస్యల పరిష్కరానికి సూచనలు చేయనుందన్నారు. ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం పర్యటక రంగంలో మరిన్ని అవకాశాలకు మార్గాలు, ప్రత్యేక ప్రణాళికలు రచించనుంది. ముఖ్యంగా పర్యాటకాన్ని డిజిటలైజేషన్ వైపు పరుగులు పెట్టించే విధంగా ప్రణాళికలు రచించనుంది. కోవిడ్ ప్రభావంతో కుదేలైన పర్యాటక రంగాన్ని గాడిలో పెట్టేందుకు ఈ టాస్క్ ఫోర్స్ సూచనలు చేయనుంది. పర్యాటక రంగంలో పూర్వ పరిస్థితి తీసుకువచ్చేందుకు కేంద్రం ఈ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిందని రజత్ భార్గవ తెలిపారు. 

పర్యాటక రంగంలో డిజిటలైజేషన్ వృద్ధి, సంస్థల మార్కెట్ విస్తరణ, అభివృద్ధి కార్యాచరణ, సామర్థ్యాలను విస్తరించే అవకాశాలను పెంచడం టాస్క్‌ఫోర్స్ యొక్క ముఖ్యమైన లక్ష్యం.  ట్రావెల్, హోటల్, క్యాటరింగ్, టూరిజంతో సంబంధం ఉన్న ఇతర సేవా రంగాలలో డిజిటలైజేషన్ కోసం కీలక సవాళ్లు, అవకాశాలను గుర్తించడం కూడా టాస్క్ ఫోర్స్ లక్ష్యం. టాస్క్‌ఫోర్స్ తన నివేదికను మూడు నెలల్లో సమర్పించాల్సి ఉంది. డిజిటలైజేషన్ తో జాతీయ, రాష్ట్ర పర్యాటక సంస్థలు, సర్వీస్ ప్రొవైడర్లు, పర్యాటక ప్రదేశాలు, ఉత్పత్తులు విస్తరించి పర్యాటక రంగంలో సమాచారం, సేవల మార్పిడిని సులభతరం చేయనుంది. 
 
 పర్యటక రంగంలో డిజిటలైజేషన్ దిశగా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని వల్ల విభాగాలలో పర్యాటకాన్ని పెంచే అవకాశాన్ని ఏర్పడిందని ఏపీ పర్యాటక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ చెప్పారు. ఐదుగురు రాష్ట్ర ప్రతినిధులు సభ్యులుగా ఉండే టాస్క్ ఫోర్స్‌కు కేంద్ర పర్యాటక కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. టాస్క్ ఫోర్స్ పర్యాటక, పర్యావరణ వ్యవస్థలో డిజిటల్ మిషన్, డొమైన్, టెక్నాలజీ సూత్రాల కోసం ప్రధాన వాటాదారులను గుర్తిస్తుంది. అధిక ప్రాధాన్యత, అధిక ప్రభావం ఉన్న డొమైన్ ప్రాంతాలను జాబితాను కూడా రూపొస్తుంది. అలాగే పర్యాటక రంగంలో డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించడానికి మౌళిక సదుపాయాలు, వ్యూహాలను కూడా ప్రతిపాదిస్తుంది.

Also Read:Pegasus Spyware: 'పెగాసస్' వ్యవహారంపై విచారణకు సుప్రీం ఓకే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget