పార్టీ మారుతున్న లీడర్ల పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి సహా పార్టీ మారిన సీనియర్లపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.