అన్వేషించండి
BJP MLA Eetela :ఉస్మానియా విద్యార్దులపై బుల్లెట్ల వర్షం కురిసినప్పుడు రోశయ్య నిర్ణయం..!? | ABP Desam
మాజీ గవర్నర్ రోశయ్య పార్దివ దేహానికి నివాళులు అర్పించారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, ఈ సందర్భంగా రోశయ్యతో ఉన్న అనుబంధం గుర్తుచేసుకున్నారు ఈటెల. దీర్ధకాలం ఆయనతో కలసి పనిచేశానని తెలిపారు. ఉస్మానియా విద్యార్దులపై బుల్లెట్ల వర్షం కురిపించినప్పుడు అర్దరాత్రి ఫోన్ చేస్తే తనకు రోశయ్య ఎలా స్పందించారో వివరించారు ఈటెల.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















