అన్వేషించండి
Payyavula Keshav: పీఏసీ సమావేశానికి హాజరవని అధికారులు... అసలేం జరిగింది?
అమరావతిలోని సచివాలయంలో పీఏసీ సమావేశం జరిగింది. ఈ భేటీకి అధికారులు హాజరవకపోవడంపై పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అభ్యంతరం తెలిపారు. సంబంధిత అధికారులకు కొవిడ్ సోకితే మిగతావారు కూడా రారా అని నిలదీశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేశవ్.... రాష్ట్రంలో సినిమాల కన్నా ముఖ్యమైన సమస్యలు చాలా ఉన్నాయని మంత్రులకు హితవు పలికారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
అమరావతి
హైదరాబాద్
హైదరాబాద్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















