అన్వేషించండి
Farmer Death: MR0 ఆఫీస్ లో సమస్య వివరిస్తూనే కుప్పకూలిపోయిన రైతు | ABP Desam
చిత్తూరు జిల్లా పెనమూరు మండల MRo కార్యాలయంలో ఓ రైతు సమస్య వివరిస్తూనే కుప్పకూలిపోయారు. ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్న 2.52 ఎకరాల వ్యవసాయ భూమిని తిమ్మినాయుడు కండ్రిగ గ్రామస్తులు ఆక్రమణ చేస్తున్నారు. దీనిపై తనకు న్యాయం చేయాలంటూ రైతు పి. రత్నం నిన్నటి నుంచి తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. గ్రామస్తులు ఆక్రమణకు ప్రయత్నిస్తున్నా... అధికారులు అడ్డుకోకపోవడంతో రైతు మనస్తాపానికి గురయ్యారు. దీంతో.. ఈరోజు అధికారులతో మాట్లాడుతుండగానే.. గుండెపొటుతో మృతి చెందారు
ఇండియా
Bihar Election 2025 Results | నితీశ్ చాణక్యం పనిచేస్తుందా...తేజస్వి ఉడుకు రక్తం గద్దెనెక్కుతుందా.? | ABP Desam
Proud India | భారతదేశంపై అమెరికా అక్కసు వెనక కారణం ఇదే | ABP Desam
Bihar Election 2025 Exit Poll Results | బీహార్లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వమే - ఎగ్జిట్ పోల్స్లో ఆశ్చర్యకర ఫలితాలు | ABP Desam
PM Modi First Reaction on Delhi Blast | ఢిల్లీ బ్లాస్ట్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్
White Collar Terror Attack Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
వ్యూ మోర్
Advertisement
Advertisement





















