అన్వేషించండి
Farmer Death: MR0 ఆఫీస్ లో సమస్య వివరిస్తూనే కుప్పకూలిపోయిన రైతు | ABP Desam
చిత్తూరు జిల్లా పెనమూరు మండల MRo కార్యాలయంలో ఓ రైతు సమస్య వివరిస్తూనే కుప్పకూలిపోయారు. ఎప్పటి నుంచో సాగు చేసుకుంటున్న 2.52 ఎకరాల వ్యవసాయ భూమిని తిమ్మినాయుడు కండ్రిగ గ్రామస్తులు ఆక్రమణ చేస్తున్నారు. దీనిపై తనకు న్యాయం చేయాలంటూ రైతు పి. రత్నం నిన్నటి నుంచి తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. గ్రామస్తులు ఆక్రమణకు ప్రయత్నిస్తున్నా... అధికారులు అడ్డుకోకపోవడంతో రైతు మనస్తాపానికి గురయ్యారు. దీంతో.. ఈరోజు అధికారులతో మాట్లాడుతుండగానే.. గుండెపొటుతో మృతి చెందారు
న్యూస్
మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Mobile danger while driving | పంజాబ్ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam
PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
శుభసమయం
ఎడ్యుకేషన్
న్యూస్
ట్రెండింగ్ వార్తలు

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















