అన్వేషించండి
Chandra Babu Naidu: 175 నియోజకవర్గాల పార్టీ ఇన్ చార్జ్ లతో చంద్రబాబు సమావేశం
టీడీపీ శ్రేణులతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో 175 నియోజకవర్గాల ఇంఛార్జిలతో చంద్రబాబు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన....ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. సీఎంగానే గెలిచిన తర్వాత తిరిగి అసెంబ్లీలో అడుగుపెడతానని నాయకులంతా కార్యకర్తలకు అండగా నిలబడాలని సూచించారు.
ఇండియా
TVK Vijay Puducherry Campaign | పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో విజయ్ కి ఫ్యాన్స్ గిఫ్ట్స్ | ABP Desam
NASA Artemis 2 Mission Launch | 50 ఏళ్ల తర్వాత మళ్ళీ చంద్రుడిపైకి మానవుడు | ABP Desam
PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Women Reservations 2029 | లోక్ సభ, అసెంబ్లీలో 50 శాతం స్థానాల పెంపు | ABP Desam
వ్యూ మోర్























