భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామివారి వైకుంఠ ఏకాదశి అధ్యయన ఉత్సవాల్లో భాగంగా.... రాపత్తు వేడుకలు ఆలయంలో కన్నులపండువగా జరుగుతున్నాయి. స్వామివారిని అలంకరించి ఆలయ ప్రాంగణంలోనే మంగళ వాయిద్యాల నడుమ పల్లకిలో చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా రాపత్తు ఉత్సవాల సందర్భంగా పట్టణంలో తిరువీధి నిర్వహించేవారు. కరోనా కారణంగానే ఈ కార్యక్రమాన్ని ఆలయంలోనే నిర్వహించారు.
Brutal Attack On An Old Man In MP: మధ్యప్రదేశ్ లో వృద్ధుడిపై దాడి, కాసేపటికే మరణించిన బాధితుడు
Petrol, Diesel Prices Reduced: సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటన | ABP Desam
High Tension at ShahinathGunj Police Station: షాహీనాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ దగ్గర నీరజ్ బంధువుల ఆందోళన
High Tension In Begum Bazar: సంజన కుటుంబ సభ్యులను ముట్టడించేందుకు బయల్దేరిన నీరజ్ బంధువులు|ABP Desam
Neeraj Parwar Family Members Reaction: పరువు హత్యలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది.!|ABP Desam
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్కు ఘన స్వాగతం, నేడు డబ్ల్యూఈఎఫ్తో కీలక ఒప్పదం
Twin Brother Rape: తమ్ముడి భార్యతో ఆర్నెల్లుగా అన్న అఫైర్! అతను తన భర్తే అనుకున్న భార్య - ఎలా జరిగిందంటే!
Weather Updates: ఈ జిల్లాల్లో నేడు తేలికపాటి వర్షాలు, తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాల ఎంట్రీ ఎప్పుడంటే
Bindu Madhavi vs Nataraj: నటరాజ్తో శపథం, చివరికి పంతం నెగ్గించుకున్న ఆడపులి బిందు మాధవి