భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామివారి వైకుంఠ ఏకాదశి అధ్యయన ఉత్సవాల్లో భాగంగా.... రాపత్తు వేడుకలు ఆలయంలో కన్నులపండువగా జరుగుతున్నాయి. స్వామివారిని అలంకరించి ఆలయ ప్రాంగణంలోనే మంగళ వాయిద్యాల నడుమ పల్లకిలో చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా రాపత్తు ఉత్సవాల సందర్భంగా పట్టణంలో తిరువీధి నిర్వహించేవారు. కరోనా కారణంగానే ఈ కార్యక్రమాన్ని ఆలయంలోనే నిర్వహించారు.
Supreme Court Notices Udhayanidhi Stalin : సుప్రీంకోర్టుకు చేరిన సనాతన ధర్మం వ్యాఖ్యల వివాదం
PM Modi on Women Reservation Bill : పార్టీలన్నీ మహిళలకు అధికారమిస్తాయన్న ప్రధాని మోదీ | ABP Desam
Canada PM Justin Trudeau on India : భారత్ పై చేస్తున్న ఆరోపణలు అసంబద్ధం కాదన్న ట్రూడో | ABP Desam
MEA Spokesperson Arindam Bagchi on Canada : కెనడాపై మాటలదాడి పెంచిన భారత్ | ABP Desam
ISRO attempts to revive Vikram and Pragyan : Chandrayaan 3 ప్రాజెక్ట్ లో మరో కీలక ఘట్టం | ABP Desam
Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!
IND Vs AUS: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో భారత్ విక్టరీ - చివరి వరకు ఉండి గెలిపించిన కెప్టెన్ కేఎల్!
Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత
/body>