Pitru Paksham 2023: పితృ పక్షంలో ఈ 3 వస్తువులు కొంటే త్రిదోషం తప్పదు!

Pitru Paksham 2023: పితృ పక్షంలో మనం కొన్ని వస్తువులను కొనకూడదని మత విశ్వాసం. ముఖ్యంగా ఈ 3 వస్తువులు పితృ పక్షంలో కొనకూడదు. ఆ 3 వ‌స్తువులు కొంటే త్రిదోషం క‌లుగుతుంది.

Pitru Paksham 2023: పితృ పక్షం సమయంలో ప్రజలు తమ కోసం లేదా వారి కుటుంబం కోసం ఎలాంటి కొత్త వస్తువులను కొనుగోలు చేయరు. ఎందుకంటే ఈ 15 రోజులు మన పూర్వీకులకు అంకితం. ఈ కారణంగా కొత్త కారు, కొత్త ఇల్లు, కొత్త

Related Articles