పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన లేటెస్ట్ సినిమా 'కొండపొలం'. దర్శకుడు క్రిష్ రూపొందించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
దీంతో సినిమా ప్రమోషన్స్ షురూ చేశారు. ఈ క్రమంలో తాజాగా సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
ఈ ఈవెంట్ ను కర్నూలులో నిర్వహించగా.. టీమ్ మొత్తం అక్కడకి వెళ్లింది.
సంగీత దర్శకుడు కీరవాణి తన టీమ్ తో కలిసి స్టేజ్ పై సందడి చేశారు.
ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
'కొండపొలం' సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
Saiee Manjrekar Photos: సక్కనైన సయీ మంజ్రేకర్
Bigg Boss Telugu OTT Bindu Madhavi: మునగ చెట్టెక్కిన బిందుమాధవి
Bigg Boss Telugu OTT sravanthi chokarapu: బంతిపూల జానకిలా ఉన్న బిగ్ బాస్ స్రవంతి చొక్కారపు
Kanika Kapoor Second Marriage: 'పుష్ప' సింగర్ రెండో పెళ్లి చేసుకుంది - ఫొటోలు చూశారా?
Shraddha Das Photos: డోంట్ డిస్ట్రబ్-శ్రద్ధాదాస్ చాలా బిజీగా ఉందబ్బా
MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్
YS Jagan Davos Tour: దావోస్ చేరుకున్న ఏపీ సీఎం జగన్కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్తో కీలక ఒప్పదం
Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి