1. ABP Desam Top 10, 18 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Evening Headlines, 18 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి Read More

  2. Cheapest Laptop Market: కేజీల లెక్కన ల్యాప్‌టాప్‌లు - ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ - మనదేశంలోనే!

    ల్యాప్‌టాప్‌లు కేజీల్లో అమ్మే మార్కెట్ మనదేశంలో ఉందని తెలుసా? Read More

  3. Twitter: మార్చి 20 తర్వాత ట్విట్టర్‌లో భారీ మార్పు - అలా చేయాలంటే బ్లూ సబ్‌‌స్క్రిప్షన్ తప్పనిసరి!

    ట్విట్టర్‌లో మార్చి 20వ తేదీ తర్వాత టెక్స్ట్ మెసేజ్ ద్వారా టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఫీచర్‌ను తొలగించనున్నారు. Read More

  4. AP EdCET: ఎడ్‌సెట్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

    సీట్లు పొందిన విద్యార్థులు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 1 లోపు సంబంధిత కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 28 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. Read More

  5. Nandamuri Taraka Ratna: తారకరత్నకు టాలీవుడ్ నివాళులు - బాధను వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు!

    నందమూరి తారకరత్నకు టాలీవుడ్ సెలబ్రిటీలు నివాళులు అర్పించారు. Read More

  6. Janaki Kalaganaledu February 18th: అంగరంగ వైభవంగా జ్ఞానంబ దంపతుల పెళ్లిరోజు వేడుక- కళ్ళు తిరిగిపడిపోయిన జానకి

    రామ చేసిన అప్పు తీర్చడంతో జ్ఞానంబ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

  7. INDW vs ENGW: టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియాకు తొలి పరాజయం - రిచా, స్మృతి పోరాటం సరిపోలేదు!

    మహిళల వరల్డ్ కప్‌లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. Read More

  8. Prithvi Shaw: పృథ్వీ షా వైరల్ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా? - గొడవ పెట్టుకున్న భోజ్‌పురి హీరోయిన్!

    పృథ్వీ షా వైరల్ వీడియోలో ఉన్న సెలబ్రిటీ ఎవరో తెలుసా? Read More

  9. Cold Feet: మీ పాదాలకు కోల్డ్ ఫీట్ సమస్య ఉందా? అందుకు కారణం ఏంటో తెలుసా?

    పాదాలు చల్లగా ఉండి ఇబ్బంది పెడుతుంటే ఇలా చేసి చూడండి. ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. Read More

  10. Adani-Hindenburg Case: అదానీ కేసులో సర్కారు పప్పులు ఉడకలేదు, కేంద్రానికి ఝలక్‌ ఇచ్చిన సుప్రీంకోర్టు

    ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచడానికి తామే సొంతంగా నిపుణుల కమిటీని నియమిస్తామని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. Read More