అన్వేషించండి

హర్యానా అల్లర్ల ఘటనలో 80 మంది అరెస్ట్- 44 ఎఫ్‌ఐఆర్ లు!

దేశంలో రోజురోజుకి హింస పెరిగిపోతుంది. మణిపూర్ లో చెలరేగిన అల్లర్లు ఇంకా చల్లారకముందే హర్యానాలో అల్లరి మూకలు రెచ్చిపోతున్నారు.

దేశంలో రోజురోజుకి హింస పెరిగిపోతుంది. మణిపూర్ లో చెలరేగిన అల్లర్లు ఇంకా చల్లారకముందే హర్యానాలో అల్లరి మూకలు రెచ్చిపోతున్నారు. గురుగ్రామ్‌ పరిసర ప్రాంతాల్లో సోమవారం అర్థరాత్రి రెండువర్గాల మధ్య మత ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల వల్ల ఇప్పటి వరకు నలుగురు చనిపోగా, అనేక మంది గాయపడ్డారు.

ఈ క్రమంలో ఈ అల్లర్ల ప్రభావం పక్క రాష్ట్రాల మీద ఉంటుందేమో అనే ఉద్దేశంతో పక్క రాష్ట్రాల పోలీసులు ముందుగానే అప్రమత్తం అవుతున్నారు. తమ రాష్ట్రాల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని లో అధికారులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పోలీసులు ముఖ్యమైన అన్ని ప్రదేశాలలో కూడా అధికారులతో పెట్రోలింగ్‌ పెంచినట్లు తెలిపారు. 

దీని గురించి స్పందించిన ఓ పోలీసు అధికారి ఇప్పటి వరకు మాకు ఎటువంటి ఆదేశాలు రాకపోయినప్పటికీ పరిస్థితులు చూస్తుంటే చాలా ఉద్రిక్తంగా అనిపిస్తున్నాయి. అందుకు మేము ముందుగానే అప్రమత్తంగా ఉన్నామని వారు తెలిపారు.

ఇదిలా ఉంటే హర్యానాలోని గురుగ్రామ్ లో ఇంకా 144 సెక్షన్ కొనసాగుతూనే ఉంది. సోమవారం అర్థరాత్రి నుంచి ఈ కర్ఫ్యూ కొనసాగుతుంది. దీంతో పాఠశాలలకు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందుస్తుగా పోలీసు బలగాలు మోహరించాయి.

ఇదిలా ఉంటే..హర్యానాలోని నుహ్‌ ప్రాంతంలో ఇప్పటి వరకు పోలీసులు 80 మందిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. సుమారు 22 మంది పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటి వరకు సుమారు 44 ఎఫ్‌ఐఆర్‌ లు నమోదు చేసినట్లు తెలిపారు.  సోమవారం అర్థరాత్రి సమయంలో హర్యానాలోని  గురుగ్రామ్‌లోని సెక్టార్ 57లోని మసీదుపై సోమవారం అర్థరాత్రి 45 మందితో కూడిన గుంపు దాడి చేసి మసీదుకు నిప్పంటించింది.

ఈ ఘటనలో ఒకరు మరణించారని, ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మసీదు వద్ద రాళ్లు రువ్వడంతో పాటు గుంపు మసీదులోకి ప్రవేశించి నిప్పు పెట్టారు. అంతటితో ఆగకుండా ఓ ఇంటి బయట నిద్రిస్తున్న 23 సంవత్సరాల యువకుడిని కత్తితో పొడవడంతో ఆ యువకుడు తీవ్ర గాయాల పాలై మరణించాడు.

ఈ నేపథ్యంలో జరిగిన అల్లర్లు, చెలరేగిన మత ఘర్షణల గురించి తెలుసుకున్న పోలీసులు 48 గంటల పాటు కర్ఫ్యూ విధించారు. అంతేకాకుండా అన్ని షాపులు, సంస్థలు, స్కూళ్లను మూయించారు. నుహ్‌లో విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునేందుకు జరిగిన రాళ్ల దాడి ఫలితమే ఇంతటి అల్లర్లు జరగడానికి కారణమని పోలీసుల భావిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Warangal BRS Office :  అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు -   కూల్చేస్తారా ?
అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు - కూల్చేస్తారా ?
TGRTC Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
PM Modi: 'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Warangal BRS Office :  అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు -   కూల్చేస్తారా ?
అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు - కూల్చేస్తారా ?
TGRTC Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
PM Modi: 'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
Embed widget