అన్వేషించండి

Manmohan Singh Memorial : మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నానికి స్థలం కేటాయింపుపై కేంద్రం క్లారిటీ

Manmohan Singh Memorial : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం కేంద్రం స్థలాన్ని కేటాయిస్తుందని కాంగ్రెస్ చేసిన వివాదానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ముగింపు పలికింది.

Manmohan Singh Memorial : భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అంతిమయాత్రకు, అంతిమ సంస్కారాలకు సమయం ఆసన్నమైంది. ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌లో ఆయన అంత్యక్రియలకు అధికారులు ఇప్పటికే  ఏర్పాట్లు చేశారు. ఇక తాజాగా స్మారకస్థలంపై కూడా కేంద్రం ఒక హామీ ఇచ్చింది. మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నాన్ని నిర్మిస్తామని ప్రకటించింది. దీనిపై మన్మోహన్ కుటుంబసభ్యులకు .. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కేంద్రహోంశాఖ సమాచారం అందించింది.

మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం కేంద్రం స్థలాన్ని కేటాయిస్తుందని కాంగ్రెస్ చేస్తున్న వివాదానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ డిసెంబర్ 27న రాత్రి ముగింపు పలికింది. "మాజీ ప్రధాని దివంగత డాక్టర్ మన్మోహన్ సింగ్ స్మారకానికి సంబంధించిన వాస్తవాలు" అనే శీర్షికతో అర్థరాత్రి విడుదల చేసిన మంత్రిత్వ శాఖ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నుండి సింగ్ స్మారక చిహ్నం కోసం స్థలం కేటాయించాలని కేంద్రానికి అభ్యర్థన వచ్చిందని తెలిపింది. దీనిపై శుక్రవారం క్యాబినెట్ సమావేశం నిర్వహించిన తరువాత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్మారక చిహ్నం కోసం ప్రభుత్వం స్థలం కేటాయింపు గురించి ఖర్గే. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో సంభాషించారు. 

ప్రస్తుతానికైతే మన్మోహన్ సింగ్ దహన సంస్కారాలు, ఇతర లాంఛనాలు జరుగుతాయని కేంద్రం చెప్పింది. ఎందుకంటే ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, దానికి స్థలం కేటాయించేందుకు సమయం పడుతుందని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతకుముందు సింగ్ స్మారక చిహ్నానికి స్థలం ఇంకా కనుగొనలేదని కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్రాన్ని నిందించింది. ఇది దేశం మొదటి సిక్కు ప్రధాన మంత్రిని ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని ఆపోపించింది.

మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు న్యూఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్‌లో సింగ్ అంత్యక్రియలు జరుగుతాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిపై కాంగ్రెస్ నుండి తీవ్ర స్పందన వచ్చింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మాట్లాడుతూ, ఆయన వారసత్వాన్ని పురస్కరించుకుని స్మారక చిహ్నం నిర్మించే ప్రదేశంలో సింగ్ అంత్యక్రియలను నిర్వహించాలని కోరుతూ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని చెప్పారు. "అతని దహన సంస్కారాలు, స్మారక చిహ్నం కోసం భారత ప్రభుత్వం ఎందుకు స్థలాన్ని కనుగొనలేకపోయిందో మన దేశ ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు, అతని ప్రపంచ స్థాయికి తగినట్లుగా దశాబ్దాలుగా దేశానికి ఆదర్శప్రాయమైన సేవ చేశారు" అని రమేష్‌ ఎక్స్‌పై పోస్ట్‌లో తెలిపారు. ఇది భారత తొలి సిక్కు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ఉద్దేశపూర్వకంగా అవమానించడమే తప్ప మరొకటి కాదని కాంగ్రెస్ నేత ఆరోపించారు.

Also Read : Political Stunt: సినిమాల్లాగే తమిళ రాజకీయాల్లోనూ అతి ఎక్కువే - అన్నామలై చేసినట్లు తెలుగు ప్రతిపక్ష నేతలు చేయగలరా ?

 
 

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Alert on Bird flu: బర్డ్‌ఫ్లూపై తెలంగాణ సర్కార్ అలర్ట్, ఏపీ నుంచి వస్తున్న కోళ్ల వాహనాలు వెనక్కే
బర్డ్‌ఫ్లూపై తెలంగాణ సర్కార్ అలర్ట్, ఏపీ నుంచి వస్తున్న కోళ్ల వాహనాలు వెనక్కే
Pawan Kalyan: ఆలయాల సందర్శన ప్రారంభించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే
ఆలయాల సందర్శన ప్రారంభించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే
Vishwak Sen: ప్రతీసారి తగ్గను... నన్ను, నా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దు - విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
ప్రతీసారి తగ్గను... నన్ను, నా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దు - విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Ayodhya Temple Priest Passes Away: అయోధ్య ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత, మహా కుంభమేళా టైంలో తీవ్ర విషాదం
అయోధ్య ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత, మహా కుంభమేళా టైంలో తీవ్ర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Toyaguda Villagers Meet After 40 Years | నాలుగు దశాబ్దాల నాటి జ్ఞాపకాల ఊరిలో | ABP DesamDwarapudi Adiyogi Statue | కోయంబత్తూరు వెళ్లలేని వాళ్లకోసం ద్వారపూడికే ఆదియోగి | ABP DesamKarthi Visits Tirumala | పవన్ తో వివాదం తర్వాత తొలిసారి తిరుమలకు కార్తీ | ABP DesamRam Mohan Naidu Yashas Jet Flight Journey | జెట్ ఫ్లైట్ నడిపిన రామ్మోహన్ నాయుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Alert on Bird flu: బర్డ్‌ఫ్లూపై తెలంగాణ సర్కార్ అలర్ట్, ఏపీ నుంచి వస్తున్న కోళ్ల వాహనాలు వెనక్కే
బర్డ్‌ఫ్లూపై తెలంగాణ సర్కార్ అలర్ట్, ఏపీ నుంచి వస్తున్న కోళ్ల వాహనాలు వెనక్కే
Pawan Kalyan: ఆలయాల సందర్శన ప్రారంభించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే
ఆలయాల సందర్శన ప్రారంభించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే
Vishwak Sen: ప్రతీసారి తగ్గను... నన్ను, నా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దు - విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
ప్రతీసారి తగ్గను... నన్ను, నా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దు - విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Ayodhya Temple Priest Passes Away: అయోధ్య ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత, మహా కుంభమేళా టైంలో తీవ్ర విషాదం
అయోధ్య ఆలయ ప్రధాన అర్చకులు కన్నుమూత, మహా కుంభమేళా టైంలో తీవ్ర విషాదం
ICC Champions Trophy: ఆసీస్ కు కొత్త కెప్టెన్.. జ‌ట్టును వేధిస్తున్న గాయాలు.. కొత్త ఆట‌గాళ్ల‌తో బ‌రిలోకి..
ఆసీస్ కు కొత్త కెప్టెన్.. జ‌ట్టును వేధిస్తున్న గాయాలు.. కొత్త ఆట‌గాళ్ల‌తో బ‌రిలోకి..
Actor Prudhvi: నా తల్లి బతికున్నప్పుడు తిడితే నరికేవాడిని... ఆస్పత్రి బెడ్ నుంచి పృథ్వీ ఇంటర్వ్యూ - వైసీపీ సోషల్ మీడియాకు వార్నింగ్
నా తల్లి బతికున్నప్పుడు తిడితే నరికేవాడిని... ఆస్పత్రి బెడ్ నుంచి పృథ్వీ ఇంటర్వ్యూ - వైసీపీ సోషల్ మీడియాకు వార్నింగ్
Revanth Reddy: హైకమాండ్‌కు రేవంత్‌కు మధ్య దూరం - రాహుల్ ఎందుకు సమయం ఇవ్వడం లేదు ?
హైకమాండ్‌కు రేవంత్‌కు మధ్య దూరం - రాహుల్ ఎందుకు సమయం ఇవ్వడం లేదు ?
Champions Trophy Team India Squad: ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన బీసీసీఐ, గాయంతో పేసర్ బుమ్రా దూరం
ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన బీసీసీఐ, గాయంతో పేసర్ బుమ్రా దూరం
Embed widget