అన్వేషించండి

Manmohan Singh Memorial : మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నానికి స్థలం కేటాయింపుపై కేంద్రం క్లారిటీ

Manmohan Singh Memorial : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం కేంద్రం స్థలాన్ని కేటాయిస్తుందని కాంగ్రెస్ చేసిన వివాదానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ముగింపు పలికింది.

Manmohan Singh Memorial : భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అంతిమయాత్రకు, అంతిమ సంస్కారాలకు సమయం ఆసన్నమైంది. ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌లో ఆయన అంత్యక్రియలకు అధికారులు ఇప్పటికే  ఏర్పాట్లు చేశారు. ఇక తాజాగా స్మారకస్థలంపై కూడా కేంద్రం ఒక హామీ ఇచ్చింది. మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నాన్ని నిర్మిస్తామని ప్రకటించింది. దీనిపై మన్మోహన్ కుటుంబసభ్యులకు .. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కేంద్రహోంశాఖ సమాచారం అందించింది.

మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం కేంద్రం స్థలాన్ని కేటాయిస్తుందని కాంగ్రెస్ చేస్తున్న వివాదానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ డిసెంబర్ 27న రాత్రి ముగింపు పలికింది. "మాజీ ప్రధాని దివంగత డాక్టర్ మన్మోహన్ సింగ్ స్మారకానికి సంబంధించిన వాస్తవాలు" అనే శీర్షికతో అర్థరాత్రి విడుదల చేసిన మంత్రిత్వ శాఖ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నుండి సింగ్ స్మారక చిహ్నం కోసం స్థలం కేటాయించాలని కేంద్రానికి అభ్యర్థన వచ్చిందని తెలిపింది. దీనిపై శుక్రవారం క్యాబినెట్ సమావేశం నిర్వహించిన తరువాత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్మారక చిహ్నం కోసం ప్రభుత్వం స్థలం కేటాయింపు గురించి ఖర్గే. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో సంభాషించారు. 

ప్రస్తుతానికైతే మన్మోహన్ సింగ్ దహన సంస్కారాలు, ఇతర లాంఛనాలు జరుగుతాయని కేంద్రం చెప్పింది. ఎందుకంటే ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, దానికి స్థలం కేటాయించేందుకు సమయం పడుతుందని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతకుముందు సింగ్ స్మారక చిహ్నానికి స్థలం ఇంకా కనుగొనలేదని కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్రాన్ని నిందించింది. ఇది దేశం మొదటి సిక్కు ప్రధాన మంత్రిని ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని ఆపోపించింది.

మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు న్యూఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్‌లో సింగ్ అంత్యక్రియలు జరుగుతాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిపై కాంగ్రెస్ నుండి తీవ్ర స్పందన వచ్చింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ మాట్లాడుతూ, ఆయన వారసత్వాన్ని పురస్కరించుకుని స్మారక చిహ్నం నిర్మించే ప్రదేశంలో సింగ్ అంత్యక్రియలను నిర్వహించాలని కోరుతూ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని చెప్పారు. "అతని దహన సంస్కారాలు, స్మారక చిహ్నం కోసం భారత ప్రభుత్వం ఎందుకు స్థలాన్ని కనుగొనలేకపోయిందో మన దేశ ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు, అతని ప్రపంచ స్థాయికి తగినట్లుగా దశాబ్దాలుగా దేశానికి ఆదర్శప్రాయమైన సేవ చేశారు" అని రమేష్‌ ఎక్స్‌పై పోస్ట్‌లో తెలిపారు. ఇది భారత తొలి సిక్కు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ఉద్దేశపూర్వకంగా అవమానించడమే తప్ప మరొకటి కాదని కాంగ్రెస్ నేత ఆరోపించారు.

Also Read : Political Stunt: సినిమాల్లాగే తమిళ రాజకీయాల్లోనూ అతి ఎక్కువే - అన్నామలై చేసినట్లు తెలుగు ప్రతిపక్ష నేతలు చేయగలరా ?

 
 

 

 

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Raj Kasireddy Arrest: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
Gold Rate: అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.లక్ష దాటిన బంగారం ధర - రేపో, ఎల్లుండో మన దేశంలోనూ బెంచ్ మార్క్
అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.లక్ష దాటిన బంగారం ధర - రేపో, ఎల్లుండో మన దేశంలోనూ బెంచ్ మార్క్
RBI: పదేళ్లు దాటిన పిల్లలకు బ్యాంక్ ఖాతాల నిర్వహణపై పూర్తి స్వేచ్ఛ - ఆర్బీఐ సంచలన నిర్ణయం
పదేళ్లు దాటిన పిల్లలకు బ్యాంక్ ఖాతాల నిర్వహణపై పూర్తి స్వేచ్ఛ - ఆర్బీఐ సంచలన నిర్ణయం
Inter Results: రేపే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? -  ఇలా త్వరగా చూసుకోవచ్చు
రేపే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rohit Sharma Virat Kohli PoTM IPL 2025 Reason Why | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్ | ABP DesamRohit Sharma Virat Kohli PoTM IPL 2025 | ఒకే రోజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లు తీసుకున్న రోహిత్ - విరాట్  | ABP DesaAyush Mhatre Batting | MI vs CSK IPL 2025 మ్యాచ్ ద్వారా పుట్టిన మరో కొత్త స్టార్ ఆయుష్ మాత్రేVirat Kohli vs Shreyas Iyer Controversy | IPL 2025 లో కొత్త శత్రువులుగా విరాట్, శ్రేయస్ అయ్యర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Raj Kasireddy Arrest: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కసిరెడ్డి అరెస్ట్
Gold Rate: అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.లక్ష దాటిన బంగారం ధర - రేపో, ఎల్లుండో మన దేశంలోనూ బెంచ్ మార్క్
అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.లక్ష దాటిన బంగారం ధర - రేపో, ఎల్లుండో మన దేశంలోనూ బెంచ్ మార్క్
RBI: పదేళ్లు దాటిన పిల్లలకు బ్యాంక్ ఖాతాల నిర్వహణపై పూర్తి స్వేచ్ఛ - ఆర్బీఐ సంచలన నిర్ణయం
పదేళ్లు దాటిన పిల్లలకు బ్యాంక్ ఖాతాల నిర్వహణపై పూర్తి స్వేచ్ఛ - ఆర్బీఐ సంచలన నిర్ణయం
Inter Results: రేపే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? -  ఇలా త్వరగా చూసుకోవచ్చు
రేపే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు
Free online DSC Coaching: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఉచిత ఆన్ లైన్ డీఎస్సీ కోచింగ్ వివరాలు ఇవే!
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్- ఉచిత ఆన్ లైన్ డీఎస్సీ కోచింగ్ వివరాలు ఇవే!
Tax Saving Tips: రూ.18 లక్షల జీతంపైనా
రూ.18 లక్షల జీతంపైనా "జీరో టాక్స్‌" - చట్టాన్ని మీ చుట్టం చేసుకోవచ్చు!
Fake 500 Notes: 500 నోట్లలో భారీగా నకిలీలు - ఫేక్ ప్రింటర్లు ఈ ఒక్క మిస్టేక్ చేశారట - ఇలా గుర్తించండి !
500 నోట్లలో భారీగా నకిలీలు - ఫేక్ ప్రింటర్లు ఈ ఒక్క మిస్టేక్ చేశారట - ఇలా గుర్తించండి !
Pope Francis Facts: పోప్ ఫ్రాన్సిస్ మత సంస్కరణ వాది, ఆయన గురించి ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..
పోప్ ఫ్రాన్సిస్ మత సంస్కరణ వాది, ఆయన గురించి ఆసక్తికర విషయాలు మీకు తెలుసా..
Embed widget