Andhra Funds Issue : రూ. 14 వేల కోట్ల పథకాల ఫండ్స్ - రూ. 16 వేల కోట్ల అప్పులు ! ఏపీ ప్రభుత్వం నిధులేం చేసింది ?

పథకాల నిధుల జమ ఎందుకు ఆలస్యం ?
Andhra News : ఏపీ ప్రభుత్వం పథకాలకు నిధులు జమ చేయడం లేదు. పోలింగ్ కు రెండు రోజుల ముందు రూ. 14 వేల కోట్లు గత యాభై రోజుల కాలంలో ఆర్బీఐ నుంచి తెచ్చిన రూ. 16వేల కోట్ల రుణాల వినియోగంపై స్పష్టత లేదు.
Andhra Politics : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పథకాల లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయకపోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. పదో తేదీన హైకోర్టు ఇచ్చినపర్మిషన్తో రూ. 14 వేల కోట్లను గత ఐదు నెలల నుంచి బటన్లు

