అన్వేషించండి

APCOB Recruitment 2021: ఏపీ కోఆపరేటివ్ బ్యాంకులో ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల..

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (APCOB) 61 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్ (స్కేల్‌-1),  స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది.

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (Andhra Pradesh State Cooperative Bank- APCOB) 61 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్ (స్కేల్‌-1),  స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ జూలై 21న ప్రారంభం కాగా.. ఆగస్టు 5వ తేదీతో ముగియనుంది. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ పోస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వహించనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది. పూర్తి వివరాల కోసం https://www.apcob.org/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

APCOB Recruitment 2021: ఏపీ కోఆపరేటివ్ బ్యాంకులో ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల..

ఖాళీల వివరాలు..
మేనేజర్‌ (స్కేల్‌-1): 26 (6 స్పెషలైజేషన్ పోస్టులు)
వీటిలో ఆరు పోస్టులకు స్పెషలైజేషన్ అవసరమని తెలిపింది. అగ్రికల్చర్‌ (3), హార్టికల్చర్‌ (1), వెటర్నరీ (1), ఫిషరీస్‌ (1) విభాగాల్లో స్పెషలైజేషన్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది.  
స్టాఫ్‌ అసిస్టెంట్లు: 35

APCOB Recruitment 2021: ఏపీ కోఆపరేటివ్ బ్యాంకులో ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల..
విద్యార్హత.. 
40 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత సాధించిన వారు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అలాగే వివిధ విభాగాల్లో స్పెషలైజేషన్ చేసిన అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా తప్పనిసరి.
ముఖ్యమైన వివరాలు:
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
వయసు: జూన్‌ 1, 2021 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, బీసీలకు మూడేళ్ల సడలింపు ఉంది)
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.500, మిగతా వారు రూ.700 చెల్లించాలి. 
దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 5, 2021
ఆన్‌లైన్‌ పరీక్ష: 2021, సెప్టెంబర్‌ మొదటి వారంలో ఉంటుంది.
వెబ్‌సైట్‌: https://www.apcob.org/
పరీక్ష విధానం.. 
మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్ (30 ప్రశ్నలు), రీజనింగ్ (35 ప్రశ్నలు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (35 ప్రశ్నలు) విభాగాలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు. పరీక్ష వ్యవధి 60 నిమిషాలుగా ఉంది. 
పరీక్ష కేంద్రాలు..
విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, తాడేపల్లి గూడెం, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురంలలో పరీక్ష కేంద్రాలు కేటాయించారు. 
ఎస్ఎస్‌సీలో 25,271 కానిస్టేబుల్ జాబ్స్..
ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) గుడ్‌న్యూస్‌ అందించింది. కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 25,271 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. పదో తరగతి పాస్ అయిన వారు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొంది. ఎంపికైన వారి వేతనం నెలకు రూ.21,700 నుంచి 69,100 వరకు చెల్లిస్తారని తెలిపింది. 

టాప్ హెడ్ లైన్స్

Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Embed widget