అన్వేషించండి

Chandrababu Letter To AP DGP: జంట హత్యల కేసులో బెదిరింపులు.. సాక్షులను రక్షించాలని డీజీపీకి చంద్రబాబు లేఖ

పెసరవాయిలో జరిగిన నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్ రెడ్డి జంట హత్య కేసులో సాక్షులను బెదిరిస్తున్నారని, ఈ దుర్మార్గాలకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని మాజీ సీఎం చంద్రబాబు కోరారు.

Chandrababu Letter To AP DGP:  ఏపీలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ జంట హత్యల కేసులో సాక్షులపై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీని చంద్రబాబు కోరారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు టీడీపీ అధినేత లేఖ రాశారు. 

కర్నూలు జిల్లాలో జూన్ 17వ తేదీన ఇద్దరు వ్యక్తులను వైఎస్సార్‌సీపీ గూండాలు దారుణంగా హత్య చేశారని చంద్రబాబు ఆరోపించారు. పెసరవాయిలో జరిగిన నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్ రెడ్డి జంట హత్యల కేసులో సాక్షులను బెదిరిస్తున్నారని, ఈ దుర్మార్గాలకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. హత్యలు జరిగి నెలన్నర గడుస్తున్నా నిందితులను అరెస్ట్ చేయలేదని, ప్రస్తుతం బాధితుల కుటుంబసభ్యులతో పాటు కేసులో సాక్షులపై సైతం కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని తన లేఖలో తెలిపారు. ఈ చర్యలకు పాల్పడుతున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకుని, బాధితులకు, సాక్షులకు రక్షణ కల్పించాలని చంద్రబాబు.. ఏపీ డీజీపీని కోరారు. వారి ఆస్తులపై సైతం దాడులు జరిగే అవకాశం ఉందని చంద్రబాబు ఆందోళ వ్యక్తం చేశారు.

Also Read: AP New DA: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు.. ఆ రెండూ ఒకేసారి పెంచుతూ ఉత్తర్వులు

వారి సోదరుడు మోహన్ రెడ్డికి నివాళులు అర్పించడానికి వెళ్లిన సమయంలో వైసీపీ నేతలు వారిని వెంటాడి హత్య చేశారని ఆరోపించారు. ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిని ఇప్పటివరకూ ఎందుకు అరెస్ట్ చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులకు సమాజంలో చోటు ఉండకూడదన్నారు. నేరస్థులను తక్షణమే అరెస్టు చేసి.. హత్యకు గురైన నాగేశ్వర్‌రెడ్డి, ప్రతాప్ రెడ్డి కుటుంబసభ్యులకు, ఈ కేసులో సాక్షులకు కూడా రక్షణ కల్పించాలని ఏపీ డీజీపీని చంద్రబాబు తన లేఖ ద్వారా డిమాండ్ చేశారు.

కాగా, కర్నూలు జిల్లా పెసరవాయిలో టీడీపీ నేతలు నాగేశ్వర రెడ్డి, ప్రతాప రెడ్డిలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు జూన్ నెలలో వేటకొడవళ్లతో నరికి దారుణంగా హత్యచేశారు. అన్నదమ్ములను కారుతో ఢీకొట్టి.. వెంటపడి వేటకొడవళ్లతో నరికి హత్య చేసిన వ్యక్తులను కనీసం అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు హత్యలతో సంబంధం ఉందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో క్షీణించాయని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

Also Read: Mogalikudugu: తూర్పుగోదావరి జిల్లాలో ఓ కుటుంబం అదృశ్యం... సూసైడ్ నోట్ హల్ చల్... గోదావరి వంతెన పిల్లల దుస్తులు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
Nagoba Jatara 2026: నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
US President Donald Trump : 'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్

వీడియోలు

WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
Nagoba Jatara 2026: నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
US President Donald Trump : 'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
Euphoria Trailer: వెయ్యి కోట్ల Dhurandhar సక్సెస్ తర్వాత... సారా అర్జున్ కొత్త సినిమా 'యుఫోరియా' ట్రైలర్ రిలీజ్
వెయ్యి కోట్ల Dhurandhar సక్సెస్ తర్వాత... సారా అర్జున్ కొత్త సినిమా 'యుఫోరియా' ట్రైలర్ రిలీజ్
Sanya Malhotra: సినిమా కలెక్షన్స్ 2000 కోట్లు... కానీ హీరోయిన్ హ్యాపీగా లేదు - బాధ ఎందుకంటే?
సినిమా కలెక్షన్స్ 2000 కోట్లు... కానీ హీరోయిన్ హ్యాపీగా లేదు - బాధ ఎందుకంటే?
SBI ATM Transaction Fees:ఎస్‌బిఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్! ఏటీఎం విత్‌డ్రా ఫీజులు పెంపు! బ్యాలెన్స్ చెక్ చేసినా వాతే!
ఎస్‌బిఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్! ఏటీఎం విత్‌డ్రా ఫీజులు పెంపు! బ్యాలెన్స్ చెక్ చేసినా వాతే!
Mana Shankara Vara Prasad Garu Box Office Collection Day 5: 200 కోట్ల క్లబ్బులో వరప్రసాద్... ఐదు రోజుల్లో చిరంజీవి సినిమా గ్రాస్ ఎంతంటే?
200 కోట్ల క్లబ్బులో వరప్రసాద్... ఐదు రోజుల్లో చిరంజీవి సినిమా గ్రాస్ ఎంతంటే?
Embed widget