అన్వేషించండి

Andhra Pradesh News: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం - కాకినాడ సెజ్ భూములు రైతులకే రిజిస్ట్రేషన్

Kakinada SEZ lands: కాకినాడ సెజ్ భూముల్ని తిరిగి రైతులకే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రూపాయి కూడా తీసుకోకుండా వారికే రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశాలు దారీ చేశారు.

AP government decides to return Kakinada SEZ lands to farmers:   ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం   కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ) కోసం రైతులు ఇచ్చిన భూములను తిరిగి ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన 2,180 ఎకరాల భూములను తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేసి అందించాలని రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీలు వసూలు చేయవద్దని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఉప్పాడ కొత్తపల్లి, తొండంగి మండలాల్లోని 1,551 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి అనగాని సత్యప్రసాద్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
  
కాకినాడ SEZ 2000ల మధ్యలో ప్రారంభమైంది. అప్పటి ప్రభుత్వం రిలయన్స్, ఇతర కంపెనీలతో కలిసి SEZ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. దీని కోసం ఉప్పాడ కొత్తపల్లి, తొండంగి మండలాల్లోని రైతుల నుంచి 10,000 ఎకరాలకు పైగా భూములు సేకరించారు. కానీ ప్రాజెక్ట్ ముందుకు సాగకపోవడంతో, రైతులు తమ భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. 2021లో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం 2,180 ఎకరాలు తిరిగి ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నప్పటికీ, అమలు కాలేదు. రైతులు అనేకసార్లు ఆందోళనలు, ప్రదర్శనలు చేశారు. 2018లో పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తర్ఫున రైతులతో మాట్లాడి, భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.  

 
2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి మేనిఫెస్టోలో కాకినాడ SEZ భూముల సమస్య పరిష్కారం ఒక ముఖ్య హామీ. పవన్ కల్యాణ్ ప్రచార సభల్లో "రైతులు ఇచ్చిన భూములు తిరిగి ఇవ్వాలి. SEZ అభివృద్ధి చేస్తాం, కానీ రైతులు బాధపడకూడదు" అని ప్రకటించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా, భూములను రిజిస్టర్ చేసి అందించాలని స్పష్టం చేశారు.
    
ఈ 2,180 ఎకరాలు ప్రధానంగా వ్యవసాయ భూములు. రైతులు తమ భూములు తిరిగి పొందడంతో వ్యవసాయం మళ్లీ ప్రారంభించవచ్చు. మొత్తం SEZ ప్రాజెక్ట్ 10,000 ఎకరాలు, కానీ ఈ భూములు తిరిగి ఇవ్వడంతో ప్రాజెక్ట్ పరిధి తగ్గుతుంది. ప్రభుత్వం మిగిలిన భూములతో SEZను అభివృద్ధి చేస్తామని ప్రకటించింది.   రెవెన్యూ శాఖ అధికారులు త్వరలో రైతులతో సమావేశమై, భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభిస్తారు. రైతులు తమ డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
Nagoba Jatara 2026: నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
US President Donald Trump : 'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్

వీడియోలు

WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi On Rohit Vemula Act:
"రోహిత్ వేముల చట్టం కోసం ఊరూవాడా, విద్యార్థులంతా కదలాలి" సంచలన ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
Nagoba Jatara 2026: నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
నాగోబా జాతరకు సర్వం సిద్ధం! మెస్రం వంశీయుల రాక, ప్రత్యేక పూజలు!
US President Donald Trump : 'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
'కోటి మంది ప్రాణాలను కాపాడా' భారత్-పాక్ కాల్పుల విరమణపై మళ్లీ ట్రంప్ కామెంట్స్
Euphoria Trailer: వెయ్యి కోట్ల Dhurandhar సక్సెస్ తర్వాత... సారా అర్జున్ కొత్త సినిమా 'యుఫోరియా' ట్రైలర్ రిలీజ్
వెయ్యి కోట్ల Dhurandhar సక్సెస్ తర్వాత... సారా అర్జున్ కొత్త సినిమా 'యుఫోరియా' ట్రైలర్ రిలీజ్
Sanya Malhotra: సినిమా కలెక్షన్స్ 2000 కోట్లు... కానీ హీరోయిన్ హ్యాపీగా లేదు - బాధ ఎందుకంటే?
సినిమా కలెక్షన్స్ 2000 కోట్లు... కానీ హీరోయిన్ హ్యాపీగా లేదు - బాధ ఎందుకంటే?
SBI ATM Transaction Fees:ఎస్‌బిఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్! ఏటీఎం విత్‌డ్రా ఫీజులు పెంపు! బ్యాలెన్స్ చెక్ చేసినా వాతే!
ఎస్‌బిఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్! ఏటీఎం విత్‌డ్రా ఫీజులు పెంపు! బ్యాలెన్స్ చెక్ చేసినా వాతే!
Mana Shankara Vara Prasad Garu Box Office Collection Day 5: 200 కోట్ల క్లబ్బులో వరప్రసాద్... ఐదు రోజుల్లో చిరంజీవి సినిమా గ్రాస్ ఎంతంటే?
200 కోట్ల క్లబ్బులో వరప్రసాద్... ఐదు రోజుల్లో చిరంజీవి సినిమా గ్రాస్ ఎంతంటే?
Embed widget