అన్వేషించండి

MP Vijayasai Reddy : తిట్టడం మా ఎజెండా కాదు, రెండేళ్లలో ఏం చేస్తామో ప్లీనరీలో చెప్పాం - ఎంపీ విజయసాయి రెడ్డి

MP Vijayasai Reddy : వైసీపీ ప్లీనరీ సమావేశాలు సక్సెస్ అయ్యాయని విజయసాయి రెడ్డి విమర్శించారు. రాబోయే రెండేళ్లలో ఏంచేస్తామో ప్లీనరీలో చెప్పామన్నారు.

MP Vijayasai Reddy : వైసీపీ ప్లీనరీ సమావేశాలకు  9 లక్షల మంది హాజరయ్యాయని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు దగ్గర చిప్ ఉందని ఆయనే అన్నారని, ఆ చిప్ మెదడులోంచి వేలికి వచ్చిందని తర్వాలో భూమిలోకి పోతుందని ఎద్దేవా చేశారు. ప్లీనరీ సక్సెస్ అవ్వడంతో చంద్రబాబు ఓర్చులేకపోతున్నారన్నారు. రాబోయే రెండేళ్లలో ఏం చేస్తామో ప్లీనరీలో స్పష్టం చేశామన్నారు. తిట్టడం  మా ఎజెండా కాదన్న విజయసాయి రెడ్డి వెల్లడించారు.  ప్లీనరీ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పార్టీ అధ్యక్షుడి తరఫున ధన్యవాదాలు అన్నారు. ఈ ప్లీనరీ సమావేశాలు  పార్టీ  చరిత్రలో సువర్ణాథ్యంగా మిగిలిపోతాయన్నారు. జనసముద్రంగా ప్లీనరీ జరిగిందన్నారు. సకల జనుల సాధికారత, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ప్లీనరీ జరిగిందన్నారు. సామాజిక  ఆర్థిక, రాజకీయ, మహిళా సాధికారత లక్ష్యంగా ప్లీనరీ సమావేశాలు నిర్వహించామని తెలిపారు. 

20 కి.మీ మేర ట్రాఫిక్ 

స్పీకర్, మండలి ఛైర్మన్ పదవులు వెనకపడ్డ వర్గాల వారికి ఇచ్చిన ఘనత  వైసీపీకే దక్కిందని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ప్రపంచమంతా వైసీపీని పొగుడుతుంటే  చంద్రబాబు విమర్శలు చేయడం ఆయన భావదారిద్ర్యానికి నిదర్శనం అన్నారు. 20 కి.మీ దూరం ట్రాఫిక్ నిలిచిందంటే ప్లీనరీ ఏ స్థాయిలో విజయవంతం అయిందో అర్థం చేసుకోవచ్చన్నారు. టీడీపీ మహానాడులో తిట్టడం, తొడలు కొట్టడానికే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. కానీ వైసీపీ ప్లీనరీలో ఏం చేస్తామో, చేశామో చెప్పామన్నారు. 

చంద్రబాబుకి చిప్ దొబ్బింది

ప్రతిపక్ష నేత చంద్రబాబుకి చిప్‌ దొబ్బిందని విజయసాయి రెడ్డి విమర్శించారు. శనివారం ప్లీనరీలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఈ మధ్య తీవ్రంగా ఫ్రస్ట్రేషన్‌కు లోనవుతున్నారన్నారు. ఆయన మానసిక స్థితి బాగుందా లేదా అని మెడికల్‌ బోర్డుతో నిర్ధారించాల్సి ఉందని చెప్పారు. ప్లీనరీకి వచ్చిన వారంతా అద్దె మనుషులంటూ చంద్రబాబు తప్పుడు ఆరోపణలుచేస్తు్న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని అనేందుకు ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదన్నారు. లోకేశ్ ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియదన్నారు. తండ్రీ కొడుకుల తీరుతో టీడీపీ భవిష్యత్తు అంధకారమైందని విజయసాయి రెడ్డి విమర్శించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Satyasai district NH Tenders: సత్యసాయి జిల్లా హైవే టెండర్లలో రిగ్గింగ్ కలకలం - ఢిల్లీకి చేరిన అధికారుల అక్రమాల చిట్టా!
సత్యసాయి జిల్లా హైవే టెండర్లలో రిగ్గింగ్ కలకలం - ఢిల్లీకి చేరిన అధికారుల అక్రమాల చిట్టా!
Pawan Kalyan Jindal Plant Visit: చెత్త నుంచి విద్యుత్తు.. డంపింగ్ యార్డ్ లేని ఏపీ - పల్నాడులో పవన్ కళ్యాణ్ పర్యావరణ మంత్రం!
చెత్త నుంచి విద్యుత్తు.. డంపింగ్ యార్డ్ లేని ఏపీ - పల్నాడులో పవన్ కళ్యాణ్ పర్యావరణ మంత్రం!

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
Vaibhav Sooryavanshi News: ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
Embed widget