అన్వేషించండి

MP Vijayasai Reddy : తిట్టడం మా ఎజెండా కాదు, రెండేళ్లలో ఏం చేస్తామో ప్లీనరీలో చెప్పాం - ఎంపీ విజయసాయి రెడ్డి

MP Vijayasai Reddy : వైసీపీ ప్లీనరీ సమావేశాలు సక్సెస్ అయ్యాయని విజయసాయి రెడ్డి విమర్శించారు. రాబోయే రెండేళ్లలో ఏంచేస్తామో ప్లీనరీలో చెప్పామన్నారు.

MP Vijayasai Reddy : వైసీపీ ప్లీనరీ సమావేశాలకు  9 లక్షల మంది హాజరయ్యాయని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు దగ్గర చిప్ ఉందని ఆయనే అన్నారని, ఆ చిప్ మెదడులోంచి వేలికి వచ్చిందని తర్వాలో భూమిలోకి పోతుందని ఎద్దేవా చేశారు. ప్లీనరీ సక్సెస్ అవ్వడంతో చంద్రబాబు ఓర్చులేకపోతున్నారన్నారు. రాబోయే రెండేళ్లలో ఏం చేస్తామో ప్లీనరీలో స్పష్టం చేశామన్నారు. తిట్టడం  మా ఎజెండా కాదన్న విజయసాయి రెడ్డి వెల్లడించారు.  ప్లీనరీ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పార్టీ అధ్యక్షుడి తరఫున ధన్యవాదాలు అన్నారు. ఈ ప్లీనరీ సమావేశాలు  పార్టీ  చరిత్రలో సువర్ణాథ్యంగా మిగిలిపోతాయన్నారు. జనసముద్రంగా ప్లీనరీ జరిగిందన్నారు. సకల జనుల సాధికారత, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ప్లీనరీ జరిగిందన్నారు. సామాజిక  ఆర్థిక, రాజకీయ, మహిళా సాధికారత లక్ష్యంగా ప్లీనరీ సమావేశాలు నిర్వహించామని తెలిపారు. 

20 కి.మీ మేర ట్రాఫిక్ 

స్పీకర్, మండలి ఛైర్మన్ పదవులు వెనకపడ్డ వర్గాల వారికి ఇచ్చిన ఘనత  వైసీపీకే దక్కిందని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ప్రపంచమంతా వైసీపీని పొగుడుతుంటే  చంద్రబాబు విమర్శలు చేయడం ఆయన భావదారిద్ర్యానికి నిదర్శనం అన్నారు. 20 కి.మీ దూరం ట్రాఫిక్ నిలిచిందంటే ప్లీనరీ ఏ స్థాయిలో విజయవంతం అయిందో అర్థం చేసుకోవచ్చన్నారు. టీడీపీ మహానాడులో తిట్టడం, తొడలు కొట్టడానికే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. కానీ వైసీపీ ప్లీనరీలో ఏం చేస్తామో, చేశామో చెప్పామన్నారు. 

చంద్రబాబుకి చిప్ దొబ్బింది

ప్రతిపక్ష నేత చంద్రబాబుకి చిప్‌ దొబ్బిందని విజయసాయి రెడ్డి విమర్శించారు. శనివారం ప్లీనరీలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఈ మధ్య తీవ్రంగా ఫ్రస్ట్రేషన్‌కు లోనవుతున్నారన్నారు. ఆయన మానసిక స్థితి బాగుందా లేదా అని మెడికల్‌ బోర్డుతో నిర్ధారించాల్సి ఉందని చెప్పారు. ప్లీనరీకి వచ్చిన వారంతా అద్దె మనుషులంటూ చంద్రబాబు తప్పుడు ఆరోపణలుచేస్తు్న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని అనేందుకు ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదన్నారు. లోకేశ్ ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియదన్నారు. తండ్రీ కొడుకుల తీరుతో టీడీపీ భవిష్యత్తు అంధకారమైందని విజయసాయి రెడ్డి విమర్శించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget