అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల్ని కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. పంట నష్టపోయిన రైతులకు కనీసం ఎకరాకు రూ.20వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతవరకు.. రైతుల కష్టాలు కేసీఆర్ కు గుర్తుండేలా.. నేలరాలిన పంటల ట్రక్కును ఆయనకు గిఫ్ట్ గా పంపిస్తున్నామని షర్మిల అన్నారు.
Brij Bhushan Sharan Singh on Wrestlers : రెజ్లర్ల ఆరోపణలపై బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ | ABP Desam
నేపాల్ ప్రధానితో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ భేటీ
చంద్రబాబు చేసేది విజనరీ కాదు.. విస్తరాకుల కట్ట : మంత్రి సీదిరి అప్పల్రాజు
Minor Girl Uncle Allegations on Wrestlers : రెజ్లర్ల ఆందోళనపై మైనర్ బాబాయి సంచలన ఆరోపణలు | ABP Desam
Manhattanhenge 2023 : ఏడాదికి 2సార్లు మాత్రమే కనిపించే మాన్ హట్టన్ హెంజ్ స్పెషాలిటీ ఏంటీ..? | ABP
Telangana New Party : తెలంగాణలో కొత్త పార్టీ ఖాయమా ? బీఆర్ఎస్ ను ఓడించడానికా ? గెలవడానికా ?
విజయసాయి రెడ్డిపై బృహత్తర బాధ్యత- బాలినేనిని జగన్ పిలిచింది అందుకే!
Rahul US Visit: హలో మిస్టర్ మోడీ, ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రస్తావిస్తూ రాహుల్ కౌంటర్
కేశినేని నానీ, ఏందయ్యా నీ బిల్డప్, సోది ఆపు: పీవీపీ