రతీశ్ రంజన్ అనే ఓ జవాన్.. సహ జవాన్లపై ఈరోజు ఉదయం 3.45 నిమిషాల సమయంలో కాల్పులు జరిపాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం.                                                   - సుందర్‌రాజ్, బస్తర్ రేంజ్ ఐజీ