Why KCR Silent : కీలక అంశాలపై మౌనం - కేసీఆర్ ప్రసంగాలు అందుకే ఆకట్టుకోలేకపోతున్నాయా ?

కీలక అంశాలపై ప్రసంగించకుండా రేవంత్ ను టార్గెట్ చేస్తున్న కేసీఆర్
Telangana Politics : కీలక అంశాలపై మౌనం పాటిస్తున్న కేసీఆర్ రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటున్నారు. అందుకే ఆయన ప్రసంగాలు గతంలోలా ఆకట్టుకోలేకపోతున్నాయా ?
Why KCR Silent On Key Issues : భారత రాష్ట్ర సమితి అధినతే కేసీఆర్ రెండు మూడు రోజులలో టీవీలలో కూర్చుని మొత్తం చెబుతానని కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై మీడియాతో చెప్పారు. కానీ ప్రకటనలు చేసి..రోజులుగా

