అన్వేషించండి

EPFO: 7.5 కోట్ల మందికి గుడ్‌న్యూస్‌ - పీఎఫ్‌ ఖాతాలో ఈ తప్పులను ఆన్‌లైన్‌లోనే మార్చొచ్చు

Update From EPFO: పేరు, జెండర్‌, పుట్టిన తేదీ, తల్లి/తండ్రి పేరు, సంబంధం, వైవాహిక స్థితి, ఉద్యోగంలో చేరిన తేదీ, ఉద్యోగం మానేయడానికి కారణం, పౌరసత్వం, ఆధార్ వివరాలు వంటివాటిలో తప్పులను సరిచేయవచ్చు.

How To Update Name KYC Details In PF Account: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌కు దేశవ్యాప్తంగా 7.5 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. తన ఖాతాదార్ల సౌలభ్యం కోసం EPFO చాలా సేవలను ఆన్‌లైన్‌ చేసింది. దీనివల్ల, ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పని లేకుండా ఆన్‌లైన్‌లోనే చాలా పనులు పూర్తి చేయవచ్చు. 

కొన్నిసార్లు, ఈపీఎఫ్ ఖాతా తెరిచేటప్పుడు పేరు, వయస్సు వంటి వివరాలు తప్పుగా నమోదు చేస్తుంటారు. ఈ వివరాలను ఆఫ్‌లైన్‌ ద్వారానే కాదు, ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ అప్‌డేట్ చేయవచ్చు. గతంలో, దీనికోసం ఉద్యోగి జాయింట్ డిక్లరేషన్ ఫారాన్ని కంపెనీ యజమాని పూరించాలి. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ వివరాలను ఆన్‌లైన్‌లోనే మార్చవచ్చు.

ఆన్‌లైన్‌ ద్వారా EPF ఖాతాల్లో 11 మార్పులు చేయవచ్చు:       
EPF చందాదార్లు ఆన్‌లైన్‌ ద్వారా మొత్తం 11 విషయాలను అప్‌డేట్‌ చేయవచ్చు. సభ్యుని పేరు, జెండర్‌, పుట్టిన తేదీ, తల్లి/తండ్రి పేరు, సంబంధం, వైవాహిక స్థితి, ఉద్యోగంలో చేరిన తేదీ, ఉద్యోగం మానేయడానికి కారణం, ఉద్యోగం మానేసిన తేదీ, పౌరసత్వం, ఆధార్ వివరాలు వంటివాటిలో తప్పులను సరిచేయవచ్చు. అప్లికేషన్‌తో పాటు, ఆ అభ్యర్థనకు సంబంధించిన అవసరమైన రుజువు పత్రాలను ‍‌(Proof documents) కూడా అప్‌లోడ్ చేయాలి.

ఈపీఎఫ్‌లో వివరాలను ఎలా అప్‌డేట్ చేయాలి? ‍‌(How to update EPF profile online?)              
1. EPFOలో ఏవైనా వివరాలను అప్‌డేట్ చేయడానికి, ముందుగా EPFO అధికారిక వెబ్‌సైట్, epfindia.gov.in పోర్టల్‌లోకి వెళ్లండి.
2. తర్వాత,  ‘For Employees’ విభాగంలోకి వెళ్లి, Services’ ఆప్షన్‌ ఎంచుకోండి.
3. తర్వాత ‘Member UAN/ Online Service’ ఆప్షన్‌ ఎంచుకోండి.
4. ఇప్పుడు మరో కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో UAN, పాస్‌వర్డ్ నమోదు చేయాలి.
5. తర్వాత, మీ EPF ఖాతా ఓపెన్‌ అవుతుంది. ఇక్కడ, 'Manage' ట్యాబ్‌పై క్లిక్ చేసి, ఆపై  ‘Joint Declaration’ బటన్‌ మీద క్లిక్‌ చేయండి.
6. మార్పులు చేయాలనుకుంటున్న మెంబర్ IDని ఎంచుకోండి.
7. వివరాలలో మార్పులు చేసేందుకు కొన్ని పత్రాల జాబితా కనిపిస్తుంది. మీ అవసరాన్ని బట్టి వాటి నుంచి ఎంచుకోవాలి.
8. వివరాల్లో మార్పులు చేసిన తర్వాత అవసరమైన రుజువు పత్రాలను అప్‌లోడ్ చేయండి.
9. ఈ అభ్యర్థన మీ సంస్థ యాజమాన్యానికి వెళ్తుంది.

అభ్యర్థనను స్వీకరించిన కంపెనీ యాజమాన్యం, ఆ ఉద్యోగి రికార్డులను తనిఖీ చేస్తుంది. ఉద్యోగి అభ్యర్థన సరైనదే అని గుర్తిస్తేనే ఆ అప్లికేషన్‌ను ఆమోదిస్తుంది. దరఖాస్తు పట్ల సంస్థ సంతృప్తి చెందకపోతే తిరస్కరిస్తుంది. యాజమాన్యం ఆమోదం పొందిన అప్లికేషన్‌ సంబంధిత PF ప్రాంతీయ కార్యాలయానికి వెళ్తుంది. ఈ కొత్త సదుపాయాన్ని ఉపయోగించి సభ్యులు తమ అభ్యర్థనలను సమర్పిస్తున్నారు. EPFO లెక్క ప్రకారం, ఇప్పటి వరకు 2.75 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో దాదాపు 40,000 అప్లికేషన్లను ప్రాంతీయ కార్యాలయాలు ఇప్పటికే పరిష్కరించాయి. 

మరో ఆసక్తికర కథనం: ప్రధాన బ్యాంక్‌ల్లో పెరిగిన FD రేట్లు - RBI మీటింగ్‌కు ముందే కస్టమర్లకు బహుమానం 

టాప్ హెడ్ లైన్స్

Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget