అన్వేషించండి

Fake News on Minister Birthday : శ్రీవారితో పెట్టుకోవద్దు జగన్ - లోకేష్ వార్నింగ్ - ఏం జరిగిందంటే ?

Nara Lokesh : మంత్రి సంధ్యారాణి ఇంట్లో జరిగిన పుట్టిన రోజు వేడుకలు తిరుమలలో జరిగాయని తప్పుడు ప్రచారం చేయడంపై లోకేష్ మండిపడ్డారు. శ్రీవారితో పెట్టుకోవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

Fake news on Minister Sandhyaranis birthday celebrations : ఆంధ్రప్రదేశ్ మంత్రి సంధ్యారాణి పుట్టిన రోజు వేడుకలు తిరుమలలోని ఓ గెస్ట్ హౌస్ లో థూం..థాంగా జరిగాయని అందరూ తాగి గంతులేశారని వైసీపీ సోషల్ మీడియా సానుభూతిపరులు ఓ వీడియోను ప్రచారంలోకి పెట్టారు.ఈ వీడియో వైరల్ అయింది. అయితే నిజమేమిటంటే.. ఆ పుట్టిన రోజు వేడుకలు జరిగింది విజయవాడలోని మంత్రి నివాసంలో. కానీ తిరుమలలో జరిగాయంటూ ప్రచారం చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. ఇలాంటి ప్రచారాలు చేస్తే.. చట్టపరమైన చర్యలు తీుకుంటామని హెచ్చరించారు.   

  ఇది  మతపరమైన అంశం కావడం.. మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు చేసిన కుట్రగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కూడా ఈ అంశంపై దృష్టి సారించారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు. తిరుమలలో జరగని వేడుకల్ని తిరుమలలో జరిగినట్లుగా ప్రచారం చేసిన వారిని గుర్తించి కేసులు పెట్టనున్నారు.   

ఈ ప్రచారంపై నారా లోకేష్ స్పందించారు. వైసీపీకి అనుబంధంగా ఉండే ఓ వెబ్ సైట్ చేసిన ట్వట్ ను ఆయన ఫేక్ గా చెబతూ.. శ్రీవారితో పెట్టుకోవద్దని జగన్ ను హెచ్చరించారు. ఏడుకొండలపై నీ విష రాజకీయాలు వాడొద్దు..ఒక్క సీటు కూడా లేకుండా పోతావని మండిపడ్డారు.  

 వైరల్ చేసిన కుక్కలను దేవుడే శిక్షిస్తాడన్న మంత్రి

తమపై చేసిన తప్పుడు ప్రచారంపై   మంత్రి స్పందించారు. 'ఆ వీడియో గత నెల 29న నా కొడుకు పుట్టినరోజు సందర్భంగా విజయవాడలోని నివాసంలో సెలబ్రేట్ చేసుకున్నదని తెలిపారు.   తిరుమల దర్శనం కోసం వెళ్లినా పద్మావతి గెస్ట్ హౌస్‌లో ఉండలేదన్నారు.   వీడియో వైరల్ చేసిన కుక్కలను భగవంతుడే శిక్షిస్తాడన్నారు.

ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున ఫేక్ న్యూస్ ప్రచారంలోకి వస్తోంది. వరదలకు కూడా కులాలను అంటగట్టి కుల ద్వేషాలను రెచ్చగొట్టేలా చాలా మంది పోస్టులు పెడుతున్నారు. వీరిలో చాలా మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయినా వారు అలాంటి పోస్టులు కొనసాగిస్తూండటంతో. త్వరలో చట్టపరమైన కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Group 2 Exams: గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి నారా లోకేష్, పరిష్కారం చూపిస్తామని హామీ
గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి నారా లోకేష్, పరిష్కారం చూపిస్తామని హామీ
Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట  పెట్టిన రేవంత్ రెడ్డి
జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
Chiranjeevi: మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ideas of India 2025 | సీక్రెట్ వెడ్డింగ్ గురించి మాట్లాడిన Taapsee Pannu | ABP DesamIdeas of India 2025 | Goa CM Pramod Sawant ఢిల్లీ రాజకీయాల వైపు వెళ్తారా.? | ABP DesamIdeas of India 2025 | మార్స్ లో జీవంపై NASA JPL సీనియర్ సైంటిస్ట్ Dr Goutam ChattopadhyayNennuru Namaala Kaluva | Tirumala శ్రీవారు స్నానం చేసి నామాలు ధరించిన పవిత్ర ప్రదేశం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Group 2 Exams: గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి నారా లోకేష్, పరిష్కారం చూపిస్తామని హామీ
గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనపై స్పందించిన మంత్రి నారా లోకేష్, పరిష్కారం చూపిస్తామని హామీ
Revanth Reddy: జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట  పెట్టిన రేవంత్ రెడ్డి
జలద్రోహం చేసింది కేసీఆర్ - కీలక విషయాలు బయట పెట్టిన రేవంత్ రెడ్డి
Chiranjeevi: మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
మెగాస్టార్ తల్లి అంజనమ్మ ఆరోగ్యంపై వార్తలు - చిరంజీవి రియాక్షన్ ఇదే!
ABP Network Ideas Of India 2025:
"మానవ స్ఫూర్తిని మానవత్వం పునరుద్ధరించాలి"- ABP నెట్ వర్క్ చీఫ్ ఎడిటర్ అతిదేబ్ సర్కార్
Viral News: గుంటూరులో ఫ్రీగా చికెన్ బిర్యానీ, కోడి కూర - రద్దీని కంట్రోల్ చేయలేక గేట్లు మూసివేసిన నిర్వాహకులు
Viral News: గుంటూరులో ఫ్రీగా చికెన్ బిర్యానీ, కోడి కూర - రద్దీని కంట్రోల్ చేయలేక గేట్లు మూసివేసిన నిర్వాహకులు
ABP Network Ideas Of India 2025: గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
గ్రాండ్‌గా ప్రారంభమైన ABP నెట్‌వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025
IND vs PAK Champions Trophy: భార‌త్ వైపే మొగ్గు.. జ‌ట్టులో చాలా కలిసొచ్చే అంశాలు.. పాక్ లో అవి కొర‌వ‌డ్డాయి.. మాజీ క్రికెట‌ర్
భార‌త్ వైపే మొగ్గు.. జ‌ట్టులో చాలా కలిసొచ్చే అంశాలు.. పాక్ లో అవి కొర‌వ‌డ్డాయి.. మాజీ క్రికెట‌ర్ విశ్లేష‌ణ‌
Mahakumbh: ఈ ఐడియా అతనికెందుకు వచ్చిందని కాదు మనకెందుకు రాలేదని బాధపడాలి - కుంభమేళాలో డిజిటల్ స్నాన్‌కి రూ. 1100 చార్జ్ !
ఈ ఐడియా అతనికెందుకు వచ్చిందని కాదు మనకెందుకు రాలేదని బాధపడాలి - కుంభమేళాలో డిజిటల్ స్నాన్‌కి రూ. 1100 చార్జ్ !
Embed widget