Jagan : ప్రజలే తప్పు చేశారంటే ఎలా ? మారితేనే మళ్లీ మంచి రోజులు జగన్ గారూ !

Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత చివరి స్పీచ్‌లో జగన్ ప్రజల్నే నిందించారు. పథకాలు తీసుకుని కూడా ఓట్లేయలేదన్నారు. అంటే జగన్ ఇప్పటికీ తన తప్పుల్ని అంగీకరించడానికి సిద్ధంగా లేనట్లేనా ?

Jagan Politcs :   జనాన్ని నిందిస్తే ఎలా జగన్ గారూ.. మొన్నటి ఎన్నికల ఫలితాల్లో YSRCP  ఘోరమైన ఫలితాన్ని చవిచూసిన విషయం అందరికీ తెలుసు. 2019లో ఆ స్థాయిలో గెలుపు ఉంటుందని బహుశా అప్పటికి వైఎస్సార్పీపీ

Related Articles