TRS Party Leader Seeta Lakshmi Cries At Bike Rally: రోడ్డుపైనే ఏడ్చేసింది | Bhadrachalam | ABP Desam
ABP Desam
Updated at:
08 Apr 2022 10:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మునిసిపాలిటీ లో మరోసారి వర్గవిభేదాలు బయట పడ్డాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా TRS పార్టీ చేపట్టిన బైక్ ర్యాలీలో Municipal Chairperson కాపు సీతా లక్ష్మీ ఉన్న బైక్ ను సొంత పార్టీకి చెందిన కార్యకర్తలు బైక్ తో ఢీకొట్టారు. దీంతో చైర్ పర్సన్ రోడ్డు పైనే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ విషయం ఇప్పుడు కొత్తగూడెంలో చర్చనీయాంశంగా మారింది.