Neeraj Chopra: నీరజ్ చోప్రాకు శుభాకాంక్షలు చెప్పిన హర్యానా గవర్నర్
ABP Desam
Updated at:
07 Aug 2021 11:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనీరజ్ చోప్రాకు హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అభినందనలు తెలిపారు. టోక్యో ఒలంపిక్స్ లో జావెలిన్ త్రో లో బంగారు పతాకం సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు. హరియాణా ప్రజలు గర్వంగా చెప్పుకునే రోజు ఇది అని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. రికార్డు సృష్టించిన నీరజ్ చోప్రాకు మరోసారి శుభాకాంక్షలు చెప్పారు. నీరజ్ తల్లిదండ్రులతో మాట్లాడినట్టు వెల్లడించారు.