Neeraj Chopra: ఈ 23 ఏళ్ల నీరజ్ చోప్రా.. 100 ఏళ్ల భారత్ కలను సాకారం చేశాడిలా..
ABP Desam
Updated at:
07 Aug 2021 10:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appభారత జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా చరిత్రను తిరగరాశాడు. భారత్కు పసిడి పతకాన్ని సాధించి పెట్టాడు. ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో తొలి పతకం కోసం 100 ఏళ్లుగా నిరీక్షించిన భారత్ కు స్వర్ణాన్ని అందించి.. జాతీయ జెండాకు పసిడి కాంతులు అద్దాడు. జావెలిన్ను 87.58 మీటర్ల దూరం విసిరాడు నీరజ్. భారత్కు ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా తర్వాత స్వర్ణం అందించిన రెండో క్రీడాకారుడిగా నీరజ్ చోప్రా రికార్డు సృష్టించాడు. అయితే,.. నీరజ్ చోప్రా.. జర్నీ ఎలా సాగిందో చూడండి...