ఉద్యోగస్తుల సమస్యలపై పోరాడేందుకు బీజేపీ ఎప్పుడు సిద్ధమన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Continues below advertisement
బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగస్తుల విషయం లో జిఓ 317 లో మార్పు రావాలని ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తున్నాయ్. తెలంగాణ రాష్ట్రము వస్తే మాకు మంచి జరుగుతుందననుకున్న ఉద్యోగులు ఇప్పుడు ప్రభుత్వ వైఖరితో ఆందోళన చేస్తున్నారని, బీజేపీ చూస్తూ వూరుకోదని చెప్పారు.
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram