Tirupati Kabaddi : జనవరి 5 నుండి 9 వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు
ABP Desam
Updated at:
01 Jan 2022 11:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజనవరి 5 నుండి 9 వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీలతో తిరుపతి ఖ్యాతి మరింత పెరుగుతుందని టి.టి.డి. అదనపు ఈ. ఓ. ధర్మారెడ్డి అన్నారు. కబడ్డీ పోటీల ప్రచారంలో భాగంగా కబడ్డీ పోటీల విజేతలకు అందించే కప్పును స్థానిక లలిత కళా ప్రాంగణంలో అదనపు ఈ. ఓ. ధర్మారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీషా,కమిషనర్ గిరీషాతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అదనపు ఈ.ఓ.ధర్మారెడ్డి మాట్లాడుతూ.. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు తిరుపతిలో నిర్వహించడం సంతోషకరమన్నారు