Polamamba Temple : విజయనగరం జిల్లా మక్కువ మండలం శంభర లో వెలసిన గిరిజన దేవత పొలమాంభ
ABP Desam
Updated at:
24 Jan 2022 04:57 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిజయనగరం జిల్లా మక్కువ మండలం శంభర లో వెలసిన గిరిజన దేవత పొలమాంభ జాతర తోలేళ్ల ఉత్సవం వైభవంగా ప్రారంభమైంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ జాతరకు ఒడిషా, ఛతీస్ఘడ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి సైతం ప్రజలు రావడం ఆనవాయితీ. జాతరలో భాగంగా తొలిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఘటాలను సమర్పించడం జరిగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి దర్శించుకుని మొక్కులు తిర్చుకుంటున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఆంక్షల మధ్య పూర్తి పోలీస్ బందోబస్తు మధ్య జాతర ప్రారంభమైంది.