Badradri Ramudu : వైభవం గా భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు

Continues below advertisement

భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా రాపత్తు సేవలు వైభవంగా నేటితో ముగిసాయి.ఇందులో భాగంగా వన విహార మండపం వారి ఆధ్వర్యంలో స్వామి వారిని ఆలయ అర్చకులు పట్టాభిషేక రామ చంద్రునిగా అలంకరించారు.ఈ నెల 3 నుండి జరుగుతున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు నేటితో ముగిశాయి.స్వామి వారిని పట్టాభిషేక రామునిగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో తిరువీధి సేవగా పల్లకిపై చిత్రకూట మండపానికి తీసుకువచ్చి మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ స్వామి వారికి ధూప, దీప హారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram