Ekta Kapoor In Tirumala : శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు ఏక్తాకపూర్

Continues below advertisement

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం వి.ఐ.పి‌ విరామ సమయంలో‌ బాలీవుడ్ నటి ఏక్తా కపూర్, మాజీ మంత్రి పల్లం రాజు, వైసిపి ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram