Kanna Lakshminarayana VS GVL Narasimha Rao |పార్టీ మార్పుపై కన్నా, జీవీఎల్ మధ్య విమర్శలు | ABP
ABP Desam
Updated at:
16 Feb 2023 06:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ కి గుడ్ బై చెప్పారు. వెళ్తు వెళ్తు... రాష్ట్ర బీజీపీ నాయకలపై సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు.. కన్నా మాటలపై జీవీఎల్ నరసింహారావు కూడా కౌంటర్లు ఇచ్చారు. పార్టీ పదవులు అనుభవించి.. ఇప్పుడు ఇలా అనడం కరెక్ట్ కాదన్నారు.