ప్రాణాలకు తెగించి తల్లీబిడ్డను కాపాడిన అధికారులను అభినందించిన సీఎం స్టాలిన్

Continues below advertisement

సేలం జిల్లా అత్తూరు సమీపంలోని అనైవారి జలపాతాల వద్ద వరద కారణంగా చిక్కుకుపోయిన ఒక మహిళ మరియు ఆమె బిడ్డను తమిళనాడు అటవీ అధికారులు రక్షించారు. ప్రాణాలకు తెగించి కాపాడిన అధికారులను తమిళనాడు సిఎం స్టాలిన్ అభినందించారు. కోవిడ్ సడలింపులలో భాగంగా రెండు నెలల క్రితం ఈ జలపాతం సందర్శనకు అనుమతిచ్చారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram