ED Summons Sonia Gandhi, Rahul Gandhi: ఏ కేసులో అంటే..? | ABP Desam
ABP Desam
Updated at:
01 Jun 2022 05:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ షాకిచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇద్దరికీ ఈడీ సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో విచారణ కోసం ఈనెల 8న సోనియాను హాజరుకావాలని ఈడీ నోటీసులో సూచించింది. అయితే రాహుల్ గాంధీని మాత్రం కాస్త ముందుగా హాజరు కావాలని కోరారు.