EMK Show : కోటి రూపాయలు గెలిచిన తొలి వ్యక్తిగా రాజా రవీంద్ర రికార్డ్
ABP Desam
Updated at:
17 Nov 2021 01:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజెమినీ టీవీలో ప్రసారమౌతున్న ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమంలో పాల్గొని సీఐడీ ఎస్ఐ రాజా రవీంద్ర కోటి రూపాయలు గెలుచుకున్నారు. తెలుగులో ఓ షోలో కోటి రూపాయలు నెగ్గిన తొలి వ్యక్తిగా నిలిచారు. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండే రవీందర్ 1989 నుంచి 1997 వరకు ప్రాథమిక విద్యను వైరాలోని మధు విద్యాలయంలో పూర్తి చేశారు.