Minister KTR Pays Tribute: కృష్ణంరాజు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామన్న KTR

Continues below advertisement

మంత్రి కేటీఆర్.. కృష్ణంరాజుకు నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. కృష్ణంరాజు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించబోతున్నట్టు తెలిపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram