TDP Leader Nara Lokesh At Vizag Court: Media సంస్థలపై కేసు విషయంలో విశాఖ కోర్టులో లోకేశ్ | ABP Desam
ABP Desam
Updated at:
24 Feb 2022 10:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపలు మీడియా సంస్థలపై పెట్టిన కేసు విషయమై TDP Leader Nara Lokesh Visakhapatnam Courtకు హాజరయ్యారు. YS Vivekananda Reddy Murder Case తర్వాత చంద్రబాబుపై ఓ మీడియా సంస్థ దుష్ప్రచారం చేసిందంటూ లోకేశ్ కేసు పెట్టారు. తమపై అసత్య కథనాలు ప్రచురించారని.. వ్యక్తిగత జీవితంపైనా బురద జల్లారని లోకేశ్ ఆరోపించారు. తప్పుడు వార్తలు రాసినందుకు చట్టప్రకారం ముందుకెళ్తే.. ఇప్పుడు తనపై హత్యాయత్నం కేసు సహా 13 కేసులు పెట్టారు. ప్రజల తరపున పోరాడుతున్నందుకే తమపై దొంగ కేసులు పెట్టారంటూ లోకేశ్ అన్నారు.