Botsa Satyanarayan : ప్రజా జీవితంలో ఉండాల్సిన పార్టీ కాదు టీడీపీ.. బొత్స హాట్ కామెంట్స్
ABP Desam
Updated at:
20 Oct 2021 08:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రజాస్వామ్యంలో ఉండాల్సిన పార్టీ టీడీపీ కాదంటూ సీరియస్ కామెంట్స్ చేశారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఆ పార్టీ ని నిషేధించాలని అన్నారు. రాష్ట్రంలో గంజాయిని ప్రోత్సహిస్తుంది టీడీపీ అని మండిపడ్డారు. నాటి అరాచకాలను అరికడుతోందీ వైసీపీ అని అభిప్రాయపడ్డారు బొత్స సత్యనారాయణ.