Visakhapatnam: హెచ్పీసీలో గ్యాస్లీకేజీ కలకలం.. పరుగులు తీసిన కార్మికులు..
ABP Desam
Updated at:
01 Sep 2021 07:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిశాఖలోని హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ సంస్థలో గ్యాస్ లీకేజ్ కలకలం రేపింది. ప్రాణభయంతో వందల మంది కార్మికులు బయటకు పరుగులు తీశారు. లీకేజీ అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సించి వచ్చింది. ఇలాంటి ప్రమాదాలు జరగడంపై ఆ ప్రాంతవాసులు భయపడుతున్నారు.